Home / Tag Archives: congress (page 135)

Tag Archives: congress

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ నైట్‌ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి నైట్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో ఓ మహిళతో రాహుల్‌ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. తన జర్నలిస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి రాహుల్‌ హాజరైనట్లు లోకల్‌ మీడియా వెల్లడించింది. అయితే ప్రస్తుతం వైరల్‌ …

Read More »

రాహుల్‌ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి

నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్‌ పార్టీ కలలు కంటోందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్‌ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్‌ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …

Read More »

ప్రశాంత్‌ కిశోర్‌ సంచలన నిర్ణయం

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రానున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్విటర్‌ ద్వారా ప్రశాంత్ వెల్లడించారు. ‘‘పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందిచాను. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పనిచేశాను. ప్రజా సమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రజలకు చేరువవ్వాల్సిన సమయం వచ్చింది. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాను. బిహార్ నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నట్లు’’ ప్రశాంత్‌ కిశోర్‌ ట్వీట్‌ చేశారు.

Read More »

బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాదు

దేశంలో బీజేపీని ఓడించ‌డం థ‌ర్డ్‌, ఫోర్త్ ఫ్రంట్‌తో కుదిరే ప‌ని కాద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు. ఓ జాతీయ ఛాన‌ల్‌కిచ్చిన ఇంట‌ర్వ్యూలో పీకే పై వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. రాబోయే ఎన్నిక‌ల్లో తృణ‌మూల్‌ను థ‌ర్డ్‌ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్ర‌శ్నించ‌గా..అది కుదిరే ప‌నికాదు. థ‌ర్డ్ …

Read More »

కాంగ్రెస్‌కు షాక్‌.. హ్యాండిచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..!

కాంగ్రెస్‌ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్‌ కిషోర్‌ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్‌ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు. పార్టీలో చేరి …

Read More »

రేవంత్‌ ముక్కు నేలకు రాసి సారీ చెప్పాలి: పువ్వాడ అజయ్‌

మమత మెడికల్‌ కాలేజ్‌లో 20 ఏళ్లుగా పీజీ ప్రవేశాలు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై గవర్నర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పువ్వాడ మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. సీట్లు బ్లాక్‌ చేసి దందా చేయాల్సిన అవసరం మాకు లేదని.. ఒక్క సీటైనా బ్లాక్‌చేసినట్లు నిరూపిస్తే ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తానని మంత్రి సవాల్‌ …

Read More »

రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే: ఎర్రబెల్లి

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్‌ఎస్‌ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్‌ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్‌ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్‌ …

Read More »

కేసీఆర్‌ పడే తపన.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలకు ఉంటుందా?: కేటీఆర్‌

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా కోసం ఏర్పాటు చేసిన పీఎన్‌జీ గ్యాస్‌ లైన్‌ను ఆయన ప్రారంభించారు. దీంతో పాటు సుమారు 43 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానివి మాటలే తప్ప చేతలు …

Read More »

రాహుల్ గాంధీ పై  కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్  విమర్శలు

రాహుల్ గాంధీ పై  కాంగ్రెస్ సీనియర్ నేత పీజే కురియన్  విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా గతంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆయనలోని నిలకడలేమీకి నిదర్శనమన్నారు. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఆయన ముందుండి పోరాడాలన్నారు. రాహుల్ గాంధీ అందరితో చర్చించిన తర్వాత పరిష్కారాన్ని గుర్తించాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు.

Read More »

PK కాంగ్రెస్ లో చేరనున్నారా…?

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌  లో చేరనున్నారా? .. దేశంలో రానున్న రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పీకే బృందం పనిచేయనుందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణా మాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి.నిన్న  శనివారం కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షురాలు   సోనియా, రాహుల్‌తో పాటు పార్టీ సీనియర్‌ నేతలతో పీకే సమావేశమయ్యారు. రెండేళ్ల  తర్వాత అంటే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat