Home / Tag Archives: congress (page 107)

Tag Archives: congress

దేశానికి అన్నం పెట్టే ధాన్య‌గారంగా తెలంగాణ

దేశానికి అన్నం పెట్టే ధాన్య‌గారంగా తెలంగాణ మారింద‌ని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హ‌రీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలో నంగునూరు మండ‌లం సిద్ద‌న్న‌పేట మార్కెట్‌యార్డులో వ‌డ్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్‌తో క‌లిసి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో 5 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రిధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశామ‌న్నారు. కొనుగోలు కేంద్రాల్లో …

Read More »

రేపే మునుగోడు ఉపఎన్నికల కౌంటింగ్

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఆసక్తిగా మారిన మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 6న నల్లగొండ శివారు ఆర్జాలబావి స్టేట్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములో లెక్కింపు జరుగనున్నది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, కౌంటింగ్‌ హాళ్లలో వసతుల కల్పన పూర్తయ్యాయి. ఒకే హాల్‌లో 21 టేబుళ్లపై 15 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్‌ మధ్యాహ్నం 1 గంటలోపు …

Read More »

కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయం

కోదాడ ప్రాంత ప్రజలకు ఫిజియోథెరపీ సేవలు అందించడం అభినందనీయమని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలో పాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ వీధి లో,ఎర్నేని టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పూర్ణ ఫిజియో థెరపీ క్లినిక్ ను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రమాదాలు జరిగినప్పుడు శరీర భాగాలకు సరైన వైద్యం అందక జీవితాంతం అంగవైకల్యం తో బాధపడుతున్నారన్నారు. …

Read More »

చరిత్ర సృష్టించిన మునుగోడు

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరిగిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.నిన్న గురువారం  ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్‌ నమోదయింది. నియోజకవర్గంలో మొత్తం 2,41,805 ఓట్లు ఉండగా, 2,25,192 మంది తమ ఓటు హక్కు …

Read More »

ముగిసిన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్

మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీజేపీ త‌ర‌పున రాజ‌గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి బ‌రిలో ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు గురువారం ఉదయం మొదలైన  పోలింగ్ స‌మ‌యం సాయంత్రం ఆరుగంటలవ్వడంతో  ముగిసింది. ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం వ‌ర‌కు మంద‌కొడిగా సాగిన పోలింగ్.. ఆ త‌ర్వాత పుంజుకుంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 77.55 …

Read More »

మోగిన గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నగారా

గుజ‌రాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల న‌గారా మోగింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల తేదీల‌ను ఇవాళ గురువారం కేంద్రం ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ క్రమంలో రెండు ద‌శ‌ల్లో గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. డిసెంబ‌ర్ ఒక‌టో తేదీన తొలి ద‌ఫా, అయిద‌వ తేదీన రెండో ద‌ఫా ఎన్నిక‌లను నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబ‌ర్ 8వ తేదీన ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌నున్న‌ట్లు చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మీష‌న‌ర్ రాజీవ్ కుమార్ తెలిపారు. తొలి విడుత‌లో 89 …

Read More »

డబ్బులు పంచలేదని పోలింగ్ బూత్ లోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నిలదీసిన ఓటర్లు

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతున్న క్రమంలో ఈ రోజు గురువారం ఓ అరుదైన సంఘటన జరిగింది. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మొదలైన ఈ పోలింగ్ లో భాగంగా బీజేపీ తరపున బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ను తమకు ఎందుకు డబ్బులు ఇవ్వలేదని ఏకంగా పోలింగ్ బూత్ లోనే ఓటర్లు నిలదీయడం చర్చానీయంశమైంది. ఈరోజు ఉదయం ఐదుగంటలకు డబ్బులు తమకు ఎందుకు పంచలేదని పోలింగ్ …

Read More »

మునుగోడు ఉప ఎన్నికల్లో భారీగా నమోదైన పోలింగ్ శాతం

 తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురువారం ఉదయం ఏడు గంటలకు మొదలైన మునుగోడు ఉప ఎన్నికల్లో  అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ బరిలోకి దిగుతున్నరు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ క్లైమ్యాక్స్‌కు చేరుకుంది. పోలింగ్ ముగియడానికి గంట కూడా లేకపోవడంతో చివరి నిమిషంలో ఓటు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల సమయానికి 77.55 శాతం …

Read More »

మునుగోడులో ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో  చేరిన సంగతి విదితమే. దీంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ రోజు గురువారం నవంబర్ మూడో తారీఖున ఉప ఎన్నికల పోలింగ్ మార్నింగ్ ఏడు గంటల నుండి మొదలైంది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి,బీజేపీ తరపున …

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

 తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా  పెండింగ్లో ఉన్న మరో డీఏ మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత నెలలో రెండు డీఏలను ప్రకటించిన సంగతి విదితమే. ఈ డీఏలను  ఈ నెల జీతంతో కలిసి 3.9 శాతం డీఏను నేడు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat