Home / Tag Archives: Congress Party (page 2)

Tag Archives: Congress Party

పంజాబ్ లో పోలీసులు,కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యం వల్ల 100కు పైగా మృతి

అమృత్ సర్ జోడా ఫాటక్ దగ్గర రావణ దహనంలో పెను విషాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ పై నిలుచుని రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపై ట్రైన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో సుమారు 50 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే జోడా ఫాటక్ దగ్గర రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ …

Read More »

రాహుల్ ఇచ్చిన షాక్‌కు రేవంత్ మైండ్‌ బ్లాంక్‌

కాంగ్రెస్ మార్క్ రాజ‌కీయాలు ఎలా ఉంటాయో కొడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే, త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డికి ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా అనుభ‌వంలోకి వ‌స్తున్నట్లుంది. పార్టీలో చేరే స‌మ‌యంలో ఎన్నో హామీలు ఇచ్చిన‌ట్లుగా రేవంత్ టీం ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ ఖాయ‌మైంద‌ని వా ప్ర‌క‌టించ‌డం…కాంగ్రెస్‌ ఊరించ‌డం…అనంత‌రం దాన్ని తుంగ‌లో తొక్కేయ‌డం తెలిసిన సంగ‌తే. అయితే తాజాగా …

Read More »

పవన్ భక్తుడు కాంగ్రెస్‌లోకి జంప్…

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బండ్ల గణేశ్‌కు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం బండ్ల గణేశ్‌ విలేకరులతో మాట్లాడారు.నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చిన్నప్పటి నుండి అభిమానమని అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు ఆయన చెప్పారు.పవన్‌ కల్యాణ్‌ తండ్రిలాంటి వారని పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన …

Read More »

కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు…….ఆందోళనలో నేతలు

తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లు తగులుతునాయి. సీఎం కేసీఆర్‌ అకస్మాత్తుగా సభను రద్దు చేయడంతోపాటు అదే రోజు 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వెంటనే ప్రచారంలో దూసుకుపోతుండటంతో కాంగ్రెస్‌ నేతలు ఖంగుతిన్నారు.వాస్తవానికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పలు వేదికల ద్వారా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.దీనికి …

Read More »

సోషల్ మీడియాలో హవా ఉన్నవారికే ఈసారి ఎమ్మెల్యే టికెట్లు

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్లను ఆశించే వారికే కాంగ్రెస్‌ పార్టీ షాక్‌ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో భారీగా ఫాలోవర్లు ఉన్నవారికే టికెట్లు ఇస్తామని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తప్పనిసరిగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉండాలని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండటమే కాకుండా నేతలకు ఫేస్‌బుక్‌లో కనీసం 15,000 లైకులు, ట్విటర్‌లో 5000 మంది ఫాలోవర్లను, పెద్ద సంఖ్యలో వాట్సాప్‌ గ్రూపుల్లో ఉండాలని పేర్కొంది.వారంతా పార్టీ పోస్టులను రీట్వీట్‌ …

Read More »

కేరళలో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

ఈ నెల 28, 29 తేదీల్లో కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుండి కేరళ రాజధాని తిరువనంతపురానికి చేరుకుంటారు. అనంతరం చెంగనూర్‌, అలప్పూజ, అంగమాళిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు కొచ్చి చేరుకొని అలువా, పరవూర్‌, చాలక్కూడీ ప్రాంతాల్లో పర్యటిస్తారని సమాచారం. రెండవ రోజు అనగా బుధవారం వయనాద్‌ జిల్ల్లాలో పర్యటించి, మధ్యాహ్నం 1.15 …

Read More »

రుణమాఫీ రైతులకు శాపం.. చంద్రబాబు వ్యవసాయ వ్యతిరేకి..

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతు మిత్ర విధానాల్ని ప్రారంభించాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల్నిఅనుసరిస్తుందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ది హరిత విప్లవం, క్షీర విప్లవాలైతే బీజేపీ ది అవినీతి విప్లవమని దుమెత్తిపోసారు. 2004 నుంచి 2014 వరకు జల యజ్ఞం క్రింద 14 ప్రాజెక్టుల్ని ప్రారంభించినా…. ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని,రైతాంగం అప్పుల్ని …

Read More »

రాహుల్ బ‌స్సులో టీడీపీ ఎమ్మెల్యే..బాబు ర‌హ‌స్య దోస్తీకి ఇదే ఉదాహ‌ర‌ణ‌

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు తన పార్టీ సిద్ధాంతానికి విరుద్ధ‌మైన కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లుపుతున్నారా? ఇన్నాళ్లు ర‌హ‌స్యంగా సాగించిన దోస్తీని ఆయ‌న బ‌హిరంగంగానే చేయ‌ద‌ల్చుకున్నారా?  రాబోయే ఎన్నిక‌ల్లో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌-టీడీపీ క‌లిసి పోటీ చేయ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ హైద‌రాబాద్ టూర్ సంద‌ర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య ఆయ‌న‌తో పాటుగా బ‌స్సులో ప్ర‌యాణించారు. …

Read More »

రూ. 2 లక్షల రుణ మాఫీ పేరుతో.. పంజాబ్ రైతులనుమోసం చేసిన కాంగ్రెస్

పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేస్తామని నమ్మించి అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసింది . ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రుణమాఫీకి కేవలం రూ 4250 కోట్లు మాత్రమే కేటాయించింది . అది కూడా జిల్లాల వారీగా కొన్ని వేల మంది రైతుల చొప్పున పంపిణీ చేయిస్తున్నది . …

Read More »

ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్లింది..? కేటీఆర్ సంచలన ట్వీట్

 కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర  యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..! 2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat