తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బెంగళూరు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఢిల్లీకి వెళ్లి..కాంగ్రెస్ పెద్దలను కలిపి…పనిలో పనిగా ఓ నాలుగురోజులు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు..అయితే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేతల కార్యకలాపాలకు బెంగళూరు వేదికగా మారింది. అయితే కొందరు కామాంధులైన కాంగ్రెస్ నాయకులు…మహిళా కాంగ్రెస్ నాయకులకు పార్టీలో పదవులు ఆశ చూపి, లేదా ప్రేమ పేరుతో వంచించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.గతంలో కొందరు మహిళా కాంగ్రెస్ నాయకులు , …
Read More »కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ ఇంట్లో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని శంషాబాద్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందింది.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి …
Read More »రోడ్డు యాక్సిడెంట్లో కాంగ్రెస్ నేత ఫిరోజ్ఖాన్ కుమార్తె మృతి
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఫిరోజ్ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మృతి చెందారు. తానియాతో పాటు ప్రమాణిస్తున్న ఆమె స్నేహితులు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తుండగా శంషాబాద్ పరిధిలోని శాంతంరాయి వద్ద కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో …
Read More »సీఎం జగన్పై కాంగ్రెస్ మహిళా నేత అనుచిత వ్యాఖ్యలు..వైసీపీ నేత కౌంటర్..!
ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి …
Read More »సంచలనం..బీజేపీలోకి రాములమ్మ..ఆ రోజే చేరిక…!
తెలంగాణ రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి త్వరలో బీజేపీలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. తొలుత తల్లితెలంగాణ పార్టీ పెట్టి..తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్కు చెల్లెమ్మగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అయితే కొన్ని కారణాల వల్ల టీఆర్ఎస్కు దూరమైన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరింది. …
Read More »విశాఖ రాజకీయాల్లో సంచలనం…వైసీపీలోకి సీనియర్ కాంగ్రెస్ నేత..!
రాష్ట్రవిభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా సమాధి అయిపోయింది. బొత్స, ధర్మాన, మోపిదేవి వంటి నేతలంతా జగన్ నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసలు జగన్ కాంగ్రెస్ను వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడే..చాలా మంది నేతలు ఆయన వెంట నడిచారు. 2014లోనే కాంగ్రెస్ భూస్థాపితం అయింది. ఇక నవ్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితిలో లేదు. ఆ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా కాడి …
Read More »రేవంత్రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి…అక్టోబర్ 3న విచారణకు హాజరుకావాలని నోటీసులు…
కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం మొదలైన సోదాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఐటీ, ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. అక్రమ మార్గాల్లో నగదు ప్రవాహానికి సంబంధించిన అంశాలను ఇవాళ ఉదయం 2.30 గంటల వరకు ఐటీ అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి శనివారం ఉదయం 2.30 గంటల వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం …
Read More »రేవంత్రెడ్డికి ఐటీ షాక్………
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి రేవంత్రెడ్డితో పాటు అతడి సోదరుల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం మూడు చోట్ల ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్తో పాటు కొడంగల్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు జరుగుతున్న చోట్ల కుటుంబసభ్యుల ఫోన్లను అధికారులు స్విచ్ ఆఫ్ చేయించారు. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్లో ఉన్నారు. ఆయన …
Read More »కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు షాక్ ఇచ్చిన ముసలవ్వ
కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ కు చుక్కెదురైంది.అయన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమమలో ఓ ముసలవ్వ దిమ్మతిరికే షాక్ ఇచ్చింది.వివరాల్లోకి వెళ్తే..అయన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఓ వృద్దురాలిని పలకరించాడు . “అవ్వా మీకు పించన్ వస్తుందా “అని శ్రీ శైలం ఆ వృద్దురాలిని అడిగాడు. see also:నేడు గద్వాలకి సీఎం కేసీఆర్ ఈ క్రమంలోనే ఆయనకు ఆ వృద్దురాలు ” నెల నెలకు 1000 రూపాయల …
Read More »