సినీ నటి జ్యోతికపై ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల సంఘం తరఫున చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రాక్షసి’. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమాలో టీచర్లు పిల్లలకు సరిగా పాఠాలు చెప్పకుండా కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నట్లు చూపించారు. గవర్నమెంట్ …
Read More »విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన 24 గంటల తరువాత తాపీగా ఫిర్యాదు..ఎందుకు?
తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ ఆ పార్టీకి గుడ్బై చెప్పేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాము పార్టీ మారుతున్న విషయాన్ని పేర్కొంటూ.. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. వీరు పార్టీ మారిన కాసేపటికే రాజ్యసభ వెబ్సైట్లో …
Read More »అందుకే కేసీఆర్ కు సహనం నశించింది.. రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోక తప్పదు
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు భవిష్యత్తు వ్యవహారాలు, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ ప్రజల మనోభావాలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రాస్తున్న రాతలు తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో రాధాకృష్ణ వార్తలు కలకలం రేపుతున్నాయి. టీఆర్ఎస్ ఈ రాతలపై తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ అభిమానుల నుంచి, పార్టీ కార్యకర్తల నుంచి రాధాకృష్ణ అత్యంత …
Read More »రవిప్రకాష్ ఈ పరిస్థితి రావడానికి కారణాలేంటి.? పోలీసుల అదుపులో రవిప్రకాష్ అనుచరుడు
TV9సీఈఓ రవి ప్రకాష్ ఎక్కడున్నారనేది ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న? రవిప్రకాష్ కోసం ఇప్పటికే పోలీసులు గాలిస్తున్నారు. రెండ్రోజులుగా ఈయన అజ్ఞాతంలో ఉన్నట్లు సమాచారం. టీవీ9 సంస్థను కొనుగోలు చేసిన అలంద మీడియా సెక్రటరీ కౌశిక్ రావు ఇచ్చిన కంప్లంట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. రవిప్రకాష్పై ఫోర్జరీ, ఫైళ్లు మాయం, నిధుల దారి మళ్లింపుపై కౌశిక్ రావు కంప్లయింట్ చేశారు. అలాగే తన సంతకం ఫోర్జరీ చేశారని, నిధులను దారి …
Read More »వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు.. చేతికి, తలకు గాయాలు..?
జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు.. అయితే..వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది.. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తుంది.. రక్తపు మడుగులో పడి ఉండటం, తల, చెయ్యికి బలమైన గాయాలు కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు డాగ్ …
Read More »ఉత్తమ్ సీటుకు ఎసరుపెట్టిన రేవంత్, విజయశాంతి
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుందా? పార్టీ నేతల అసంతృప్తి ఏకంగా ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలోని ఇద్దరు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా? అంటే అవుననే సమాచారం వస్తోంది. ఇద్దరు మిత్రపక్ష నాయకులు ఏకంగా ఢిల్లీ పెద్దలకే తమ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వైఖరి పట్ల ఆ పార్టీ నాయకులు …
Read More »నిరాశలో కాంగ్రెస్ నేతలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు చెక్కులు, బతుకమ్మ చీరెల పంపిణీకి ఎలాంటి అడ్డు లేదని, ఎన్నికల నిర్వహణతో వాటికి ఎలాంటి సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రధానదికారి రజత్ కుమార్ తెలిపారు. అయితే ఈ సమాచారంతో తెలంగాణలో అందరూ సంతోష పడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ఎంతగానో మెచ్చిన రైతు బంధు చెక్కులు, చీరెల పంపెణీ సకాలంలో జరిగితే, అది …
Read More »‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు.. నా భర్త రోజూ
‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్లో ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి …
Read More »