Home / Tag Archives: companies

Tag Archives: companies

కరోన దెబ్బకు కండోమ్‌లకు భారీ డిమాండ్…ఎందుకంటే

ప్రపంచ ప్రజలు మాస్కుల కోసమో, హ్యాండ్ శానిటైజర్ల కోసమో మాత్రమే కాదు… కండోమ్‌ల కోసం కూడా ఎగబడుతున్నారు. షాపుల్లో ఎక్కడ ఎలాంటి కండోమ్‌ ప్యాకెట్లు కనిపిస్తున్నా… మళ్లీ దొరుకుతాయో లేదో… ఎందుకైనా మంచిది ఇప్పుడే స్టాక్ పెట్టుకుందామని ఎక్కువెక్కువ కొనేసుకుంటున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాగే జరుగుతోంది. ప్రపంచంలో ప్రతి ఐదు కండోమ్‌లలో ఒకటి మలేసియాకి చెందిన కారెక్స్ BHD కంపెనీ తయారుచేస్తుంది. ఆ కంపెనీ లెక్కల ప్రకారం… వచ్చే 2 …

Read More »

పేటీఎమ్ పై కరోనా ప్రభావం..రాత్రికి రాత్రే సంచలనం !

కరోనా కారణంగా పేటిఎమ్ కంపెనీలో ఉద్యోగి ఒకరు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. మరొక వ్యాపారవేత్త వైరస్ బారిన పడిన కేసు తాజాగా గురువారం బయటపడింది, దాంతో ఢిల్లీలో కార్పొరేట్లు భయంకరమైన కరోనా వైరస్ను అరికట్టడానికి అపూర్వమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా అక్కడే ఉన్న కాగ్నిజెంట్, విప్రో, పేటీఎమ్ వంటి కంపెనీలు రాత్రికి రాత్రే వర్క్ ప్రాసెస్ ను మార్చేసారు. ఇంటిదగ్గర నుండి వర్క్ చెయ్యమని ఆదేశించారు. ఇటీవలే …

Read More »

నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఐదు కంపెనీలతో ఒప్పందం..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకోసం నిరంతరం కష్టపడుతున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. ఎందుకంటే తానూ అధికారంలోకి వచ్చినప్పటినుండి ఆయన ఇచ్చిన హామీలకు కట్టుబడి చాలా వరకు నెరవేర్చడం జరిగింది. ఇలా ప్రతీ విషయంలో ప్రజల మన్నలను అందుకుంటున్నాడు. తాజాగా నాడు నేడు కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2,566 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే ఒప్పందం కోసం హెటెరో డ్రగ్స్, …

Read More »

సీఎం జగన్ గుడ్‌న్యూస్: రూ.30,000 కోట్లతో భారీ పరిశ్రమ..!

దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ ఉక్కు పరిశ్రమ ‘పోస్కో’… రాష్ట్రంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. సంస్థ ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో) బాంగ్‌ గిల్‌ హో నేతృత్వంలో ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసింది. పరిశ్రమ నెలకొల్పడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు త్వరలోనే రాష్ట్రానికి సాంకేతిక బృందాన్ని పంపనున్నట్లు కొరియా బృందం ముఖ్యమంత్రికి తెలిపింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమల ఏర్పాటును ప్రభుత్వం …

Read More »

నేడు మరోసారి సుజనా చౌదరి కంపెనీల్లో సోదాలు

బ్యాంకు రుణాల ఎగవేత కేసులో టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ అధికారులు శనివారం దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా నేడు మరోసారి సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో సోదాలు కొనసాగుతాయని సీబీఐ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. శనివారం బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో కలిపి మొత్తం 12 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. …

Read More »

మాగుంట కంపెనీపై దాడులు…. 55 కోట్లు స్వాధీనం !

టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కంపెనీపై ఐటీ దాడులు జరిగాయి. గత రాత్రి నుంచి చెన్నైలోని కంపెనీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.టీ నగర్‌లోని కంపెనీ కార్యాలయంతో పాటు.. పూందమల్లిలోని బేవరేజెస్‌ ఫ్యాక్టరీలోనూ సోదాలు నిర్వహించారు. కంపెనీ ప్రధాన కార్యాలయంలో లెక్కల్లో చూపని 55 కోట్ల రూపాయల నగదు దొరికినట్టు సమాచారం.గత నెల 30న స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat