హైదరాబాద్లోని శేరిలింగంపల్లిలోని పాపిరెడ్ది కాలనీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య పిల్లల్ని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలోని కోహిర్కు చెందిన నాగరాజు, సుజాత దంపతులు. వీరికి సిద్ధప్ప, రమ్మశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు కొన్నేళ్లుగా శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో నివాసం ఉంటున్నాడు. నాగరాజు స్థానికంగా సేల్స్మెన్ ఉద్యోగం చేస్తున్నాడు. సుజాత ఇంట్లో ఉంటూ టైలర్గా పనిచేస్తోంది. అయితే …
Read More »కోడలు జీతం ఇవ్వడం లేదని అత్త ఆత్మహత్య!
తన కోడలు జీతం తనకి ఇవ్వకుండా పుట్టింట్లో ఇస్తోందని అత్త ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని మైలార్దేవుపల్లి ఠాణా పరిధిలో జరిగింది. శాస్త్రీపురం కింగ్స్ కాలనీలోని ముస్తఫా ప్లాజాలో 48 ఏళ్ల మెరాజ్ సుల్తాన్ ఉంటోంది. ఈమె భర్త ముఖ్దూం అహ్మద్ 8 ఏళ్ల క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఫర్హానా నాజ్, కొడుకు ముజఫర్. కూతురుకి పెళ్లి చేయగా ఆమెరికాలో సెటిలయ్యారు. ఇక …
Read More »ఆ టైంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నా: పవన్కల్యాణ్
పవర్స్టార్ పవన్కల్యాణ్.. ఆ మాట వింటే చాలు కుర్రకారు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు. యూత్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పవర్స్టార్ ఈ స్టేజ్కు రావడం అంత ఈజీగా అవ్వలేదు. ఒక టైంలో పవన్ కల్యాణ్ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించారట. ఇంతకీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా.. పవర్స్టార్కు చిన్నతనంలో ఎప్పుడూ బాగుండేది కాదట. ఆస్తమా ఉండేది. అందుకే పవన్ కల్యాణ్ అంత హుషారుగా ఉండేవారు కాదు. స్నేహితులు తక్కువే. …
Read More »ఆత్మహత్య చేసుకోవాలనుకున్న..సీనియర్ నటుడు చలపతిరావు
“అమ్మాయిలు హానికరం కాదుకానీ… పక్కలోకి పనికివస్తారంటూ” రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో రిలీజ్ కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కిన టాలీవుడ్ సినీ నటుడు చలపతిరావు .తాజాగా తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఓ యూట్యూబ్ చానెల్తో మాట్లాడుతూ . ఆ కామెంట్ పట్ల మహిళా సంఘాలు అయితే చలపతిరావు అనే వ్యక్తి బతకడమే వేస్ట్ అనే స్థాయిలో మండిపడ్డారు. సినిమా వాళ్ల బలుపు చూపించాడంటూ ఇష్టమొచ్చినట్టు …
Read More »