ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఆయన ఓ అధికారిగా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. నాడు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఏబీవీ దాదాపు 200 కోట్లు ప్రభుత్వ వాహనాల్లో తరలించాడని వైసీపీ నేతలు ఆరోపించారు. కాగా మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం …
Read More »మాజీ పీఎస్ ను పట్టించుకోని బాబు ఏబీవి విషయంలో ధైర్యం తెచ్చుకున్నట్టున్నారు..!
చంద్రబాబు వద్ద సుదీర్ఘకాలం పాటు పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు చేసిన విషయం అందరికి తెలిసిందే. దీనిపై చంద్రబాబు అస్సలు పట్టించుకోకుండా ఉండడం మరో అనుమానాస్పదం అని చెప్పాలి. ఇక ఈ విషయం పక్కనపెడితే తాజాగా ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ …
Read More »13వేల500 కోట్లతో స్థాపించిన ఫ్యాక్టరీ మరో ప్రాంతానికి ఎలా వెళ్లిపోతుంది.? బుద్ధి ఉండక్కర్లా.?
అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో …
Read More »కియా విషయంలో వస్తున్న పుకార్లు నమ్మకండి..వేణుంబాక !
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా …
Read More »వివాదాస్పద చట్టంపై రజినీకాంత్ సంచలన కామెంట్స్..!
సూపర్ స్టార్ రజినీకాంత్ సీఏఏ బిల్లు విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనికి సంబంధించి మోదీ ప్రభుత్వాన్ని ఆయన సమర్ధించారు. ఈ బిల్లు మన దేశ పౌరులపై పడదని ఆయన అన్నారు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ ముస్లింలుపై పడితే మీకు అడ్డుగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే అని రజినీకాంత్ చెప్పారు. అంతకముంది ఈయన పౌరసత్వం (సవరణ) చట్టంపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న హింసపై ఆందోళన వ్యక్తం చేశారు, …
Read More »మద్యం ధరలు పెంచింది రాబడి కోసం కాదు బాబూ..మీ ఆలోచన ఇంతే ఇంక !
గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం పేరు చెప్పి ఎన్నో కోట్లు నొక్కేసారు. ఇది అందరికి తెలిసిన విషయమే. అప్పట్లో మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఇంట్లో ఆడవాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ పాదయాత్రలో భాగంగా ఆడవాళ్ళకు నేనున్నానంటూ భరోసా ఇచ్చి వారికి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్న జగన్ గగెలిచిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం …
Read More »ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చిన లేడీ సూపర్ స్టార్.. మహేష్ కే సొంతమా !
లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మొదటిసారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు. గ్యాప్ వచ్చినా తన నటనలో ఏమాత్రం మార్పు రాలేదని అదే ఆక్టివ్ నెస్ తో ముందుకు వెళ్తుందని అందరు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతో మంచి పేరు రావడంతో ఆఫర్స్ ఆమెను వెత్తుకుంటూ వస్తున్నాయి. దీనికి ఆమె ఎలాంటి జవాబు ఇచ్చిందో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ట్విట్టర్ వేదికగా “సరిలేరు …
Read More »అది బీజేపీ కాదు.. “నాథూరామ్ గాడ్సే” పార్టీగా మార్చుకోండి !
కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజెపీ ఎంపీ అనంత్కుమార్ పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటం “నాటకం” అని పిలిచినందుకు భారతీయ జనతా పార్టీను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ సోమవారం “నాథురామ్ గాడ్సే పార్టీ” గా మార్చాలని సూచించింది. బీజేపీ ఎంపీ బెంగళూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ “ఈ నాయకులు బ్రిటిష్ వారి ఆమోదంతో స్వాతంత్య్ర సంగ్రామం …
Read More »నాకు రోల్ మోడల్ అతడే అంటున్న రోహిత్..ఫ్యాన్స్ కు పండగే !
టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పై సంచలన కామెంట్స్ చేసారు. మహేంద్రసింగ్ ధోని భారత్ యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్ నే కాకుండా జట్టులోని చాలా మంది సభ్యులకు సలహాదారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిని నానబెట్టడం మరియు అందుబాటులో ఉన్న వనరులను ఉత్తమంగా పొందగల సామర్థ్యం ఆయన వశం అని చెప్పాలి. కెప్టెన్సీలో కూడా మంచిగా రాణించిన రోహిత్ …
Read More »ఆందోళన చందకండి..తుఫాన్లను నియంత్రించగల చంద్రబాబుకి ఇది చాలా చిన్న విషయం !
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తనదైన శైలిలో ప్రజలను తన మాటలతో మభ్యపెట్టారు తప్ప జనాలకు చేసింది ఏమిలేదని చెప్పాలి. మరోపక్క అప్పట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో వైజాగ్ వాసులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిన విషయమే. ఈ సమయంలో అందరు తలో చెయ్యి వేసి వారికి సహాయం చేయడం జరిగింది. అప్పుడే చంద్రబాబు గారు వారికి చేసింది ఏమి లేదుగాని మాటలు మాత్రం చెప్పారు. తుఫానులను …
Read More »