ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్ తో టీమిండియా తలబడనుండి.అయితే ఈ మ్యాచ్ కు ఒక ప్రతేక్యత కూడా ఉంది.భారత్ జట్టు కి పెట్టింది పేరు మెన్ ఇన్ బ్లూ అలాంటిది ఆ రోజు మ్యాచ్ కి మాత్రం భారత్ జట్టు ఆరంజ్ కలర్ జెర్సీ ధరించనుంది.ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ రగడ గా తయారయ్యింది.ఇప్పుడు ఇండియాలో బీజీపీనే అధికారంలో ఉండడంతో ఆ పార్టీ రంగు కూడా అదే …
Read More »