ముఖ్యమంత్రి సహాయనిధికి సైతం ‘పచ్చ’ రోగం తప్పలేదు. ఆనాటి ప్రభుత్వం ఎంతో పవిత్రమైన ముఖ్యమంత్రి సహాయనిధిని కూడా విడిచిపెట్టలేదు. సీఎమ్మారెఫ్ విభాగంలో దాదాపు 22 వేల ఫైళ్లు మూలాన పడివున్నాయి. వేలకొద్దీ చెల్లని చెక్కులు ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చిన ఆస్పత్రులకు వందల కోట్లు బిల్లులు ఎగనామం పెట్టారు. వారికీ కావలసిన ఆసుపత్రులకు మాత్రం బిల్లులు క్లియర్ చేసేసారు. బాబుగారి ప్రభుత్వం ఇచ్చిన 8700 చెక్కులు చెల్లకుండా పోయాయి. ఎల్వోసీలు, రీఎంబెర్స్మెంట్లోనూ …
Read More »అండగా నిలిచిన ఎమ్మెల్యే వివేకానంద్
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సాయి బాబా నగర్ కు చెందిన భారతిశ్ అనే యువకుడు మొన్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కు గురయ్యాడు. దింతో నిరుపేద కుటుంబానికి చెందిన భారతిశ్ కు ఆర్థికంగా సాయం చేసేవారంటూ ఎవరు లేకపో వడంతో, విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ …
Read More »కేరళ వరద బాధితులకు ఏ హీరో ఎంత ఇచ్చారంటే..!
దాదాపు వందేళ్ళల్లో ఎన్నడూ లేని విధంగా వరదలు ,వర్షాలు కేరళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే కేరళ వరద బాధితులకు దేశమంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఈక్రమంలో సినీ రాజకీయ ప్రముఖుల అందరూ తమకు తోచినంతా సాయం చేస్తున్నారు. అందులో భాగంగా సినీ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరోల దగ్గర నుండి చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు అందరూ ఆర్థిక సాయం చేస్తున్నారు.. ఈ క్రమంలో …
Read More »విజయ్ దేవరకొండ ఫిలింఫేర్ అవార్డ్ కు ఎన్ని లక్షలు వచ్చాయో తెలుసా..?
అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్న యువహీరో విజయ్ దేవరకొండ. కేవలం నటుడిగానే కాకుండా తను చేపడుతున్న వినూత్న కార్యక్రమాలతో అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు .ఈ క్రమంలోనే అయన తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును ముఖ్యమంత్రి సహాయ నిధికి ( సీఎం రిలీఫ్ ఫండ్ ) అందిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ అవార్డుని వేలం …
Read More »నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ ..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిథిలోని అంబర్ పేట్ నియోజకవర్గంలో నల్లంట డివిజన్, మూతజ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బి ప్రకాష్ కుమారుడు బెల్లేల శ్రీరంగం శ్రీ కాంత్ కి నిమేనియ జారోతో ఆరు నెలల కిందట మరణించాడు. see also:విపిన్ చంద్ర భౌతికకాయాన్ని సందర్షించి నివాళులర్పించిన మంత్రి హరీష్ అయితే శ్రీకాంత్ కుటుంబం నిరుపేద కుటుంబం కావడంతో తన కుమారుడి వైద్యం కోసం చాలా చోట్ల …
Read More »మంత్రి కేటీఆర్ మదిని దోచుకున్న పదోతరగతి విద్యార్ధి..!!
ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోమని ఒక యాబై వేల రూపాయలు ఇచ్చారు అనుకో ఏమి చేస్తారు ..తడుముకోకుండా వెంటనే యాబై వేల రూపాయల విలువ చేసే లేటెస్ట్ జనరేషన్ ఆపిల్ ఫోన్ కొంటారు లేదా దాన్ని మించికపోయిన వేరేది ఏ కంపెనీకి చెందిన స్మార్ట్ ఫోన్ కొని సోషల్ మీడియాలో వెంటనే స్టేటస్ పోస్టు చేస్తారు.కానీ ఒక యువకుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్పందించాడు. …
Read More »ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఔదార్యం..
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో జర్నలిస్ట్ వంగూరి ఈశ్వర్ భర్త నాగేశ్వరరావు గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నాడు. ఈ సమస్యను ఖమ్మం ఎమ్మెల్యే శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకు రాగా స్పందించిన ఎమ్మెల్యే ప్రత్యేకంగా పరిగణించి స్వయంగా ఇటీవలే మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వైద్యం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చూడాలని కోరారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ చొరవతోముఖ్యమంత్రి సహాయ …
Read More »