Home / Tag Archives: cmkcr (page 61)

Tag Archives: cmkcr

ఈ నెల 4న పుట్టిన రోజు సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పిలుపు

ఈ నెల 4న త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తాను త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌కు దూరంగా ఉంటున్నాన‌ని, పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఎవ‌రూ వేడుక‌లు చేయ‌వ‌ద్ద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు కోరారు. వేడుకలకు బ‌దులుగా , ఎవ‌రికి వారుగా మొక్క‌లు నాటాల‌ని, నిరుపేదలకు, రోగులకు పండ్లు పంపిణీ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 4వ తేదీన జ‌న జ‌న్మ‌దినం సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని ఈ …

Read More »

తెలంగాణ పర్యటనకు వస్తున్నబీజేపీ జాతీయ నేతలకు షాక్

 తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం  హైదరాబాద్ లో ఈ రోజు నుండి జరగనున్న కేంద్రంలో ఉన్న అధికార పార్టీ అయిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల హోర్డింగులు షాక్‌ ఇస్తున్నాయి. తమ రాష్ర్టాల్లో ఎక్కడైనా తెలంగాణ పథకాలు ఉన్నాయా! అని ఆలోచించుకొనేలా ఉన్నాయి. స్వాగతం చెప్పినట్టే కనిపిస్తున్న ఆ హోర్డింగులు …

Read More »

మోదీ ఎనిమిదేళ్ల పాల‌న‌లో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగిపోయింది – సీఎం కేసీఆర్‌ ఫైర్‌

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా జ‌ల‌విహార్‌లో శ‌నివారం నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి మాట్లాడారు. మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. మోదీ..ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా ప‌నిచేస్తున్నార‌ని మండిప‌డ్డారు.మోదీ తీరుతో శ్రీలంక‌లో ప్ర‌జ‌లు నిర‌స‌న‌లు తెలిపార‌ని గుర్తుచేశారు. శ్రీలంక చేసిన ఆరోప‌ణ‌లపై ప్ర‌ధాని మౌన‌మెందుకు వ‌హిస్తున్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. శ్రీలంక విష‌యంలో స్పందించ‌కుంటే ప్ర‌ధాని మోదీని దోషిగానే చూడాల్సి వ‌స్తుంద‌న్నారు. మోదీ ఎనిమిదేళ్ల …

Read More »

మోదీ దేశానికి ప్రధాని కాదు సేల్స్ మెన్ -సీఎం కేసీఆర్

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం యొక్క ఎనిమిదేండ్ల  పాల‌నలో అంతా తిరోగ‌మ‌న‌మే అని తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు. ఈరోజు తెలంగాణ పర్యటనకు విచ్చేసిన  విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ధ‌తుగా జ‌ల‌విహార్‌లో   నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్  మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ పాల‌న‌లో ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని పేర్కొన్నారు. మోదీ..ప్ర‌ధానిగా కాకుండా దేశానికి సేల్స్‌మెన్‌గా …

Read More »

తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగుల కోసం ఇప్పటి వరకు 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ , తాజాగా మరో 1663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పోలీసు, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది.ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది …

Read More »

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సవాల్

రానున్న రోజుల్లో దేశ వ్యాప్తంగా  రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్   అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా  తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ మహనగరంలోని  జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి మోదీ ఈరోజు రాష్ట్రానికి వస్తున్నారు. మరో రెండు రోజులు పాటు ఉండి …

Read More »

పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

మెదక్ మండలం మంబోజిపల్లీ గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ,సీఎం కెసిఆర్ గారి రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ముదిరాజ్ సంఘం అధ్యక్షులు నల్ల నర్సింలు మరియు ముదిరాజ్ సంగం సభ్యులు ఎమ్మెల్సీ గారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మానస రాములు,ఉపసర్పంచ్ భోల సత్తయ్య,ముదిరాజ్ కుల పెద్దలు, …

Read More »

మార్కండేయ స్వామి ఆలయానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్…

ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో ప్రభుత్వం ద్వారా మంజూరైన 20 లక్షలతో శ్రీ మార్కండేయ స్వామి ఆలయా నిర్మాణానికి ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ గారు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి పెద్ద పీట వేసిందని అన్నారు. యాదద్రి ఆలయాన్ని మహా అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత ఒక్క కెసిఆర్ గారికే దక్కిందని అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా …

Read More »

ప్రజా సమస్యలను తీర్చడమే ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడమే తన ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. …

Read More »

రేపే తెలంగాణ టెట్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలోఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌)కి సంబంధించి టెట్ పేప‌ర్ -1, పేప‌ర్-2 ప‌రీక్ష‌లు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే టెట్ ఫ‌లితాలు రేపు జులై 1వ తేదీన విడుద‌ల కానున్నాయి.  విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫ‌లితాల కోసం www.tstet.cgg.gov.in  అనే వెబ్‌సైట్‌ లో చూడోచ్చు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat