కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి ఇండస్ట్రియల్ నుండి దూలపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు రూ.1.90 కోట్లతో నూతనంగా చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రతీ …
Read More »మండువేసవిలోనూ.. నిండుకుండల్లా చెరువులు…
చెరువులన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయంటే అది కేవలం గౌరవ సీఎం కేసీఆర్ గారి గొప్పతనమేనని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈరోజు భౌరంపేట్ పెద్ద చెరువు, గాజులరామారం చింతల చెరువు, బాచుపల్లి బిన్ (బైరన్) చెరువుల వద్ద ఏర్పాటు చేసిన ” ఊరూరా చెరువుల పండుగ “లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక …
Read More »సీఎం కేసీఆర్ పాలనలో మంచిర్యాలలో ప్రగతి పరుగులు
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జి ల్లాలో ఎక్కడో మారుమూలన ఉన్న మంచిర్యాల ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. సిరుల తల్లి సింగరేణి గనులున్నప్పటికీ ఈ ప్రాంతంపై నాటి పాలకులు వివక్ష చూపించా రు. ఫలితంగా మంచిర్యాల వెనుకబాటుకు గురైంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం లో ఇక్కడికి వచ్చిన అప్పటి ఉద్యమ నేత, ప్రస్తుత సీఎం కేసీఆర్.. తెలంగాణ వస్తే ఈ ప్రాంతాన్ని జిల్లా చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి …
Read More »కేసీఆర్ గర్జన.. కాంగ్రెస్ కకావికలం.. బిత్తరపోతున్న బీజేపీ
బీఆర్ఎస్ అంటేనే సభల సమ్మోహనం… ఉప్పెనలా పోటెత్తే జనప్రభంజనం… జాతరలను తలపించే జనకోలాహలం. విపక్షాలపై ప్రశ్నల కొడవళ్లు విసిరి ప్రజలపై పన్నీటి జల్లు కురిపించే గులాబీ మేఘాలు బీఆర్ఎస్ సభలు. అది ఉద్యమ సందర్భమైనా, ప్రగతి నివేదన సన్నివేశమైనా బీఆర్ఎస్ బహిరంగ సభలది అదే తీరు. గులాబీ హోరు సృష్టిస్తున్న జనహోరుకు విపక్షాలు బేజారు కావాల్సిందే అని గులాబీ పార్టీ మరోసారి నిరూపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ భూమిపూజ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని రిడ్జ్ టవర్స్ లో నూతనంగా చేపడుతున్న శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ కార్పొరేటర్లు కేఎం గౌరీష్ గారు, బొడ్డు వెంకటేశ్వర రావు గారితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రామలింగేశ్వర స్వామి దేవాలయ నిర్మాణ పనులకు భూమిపూజ …
Read More »బైబిలు మిషను మహిమ దేవాలయ సంఘం 27వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందానగర్ లో బైబిలు మిషను మహిమ దేవాలయ సంఘం 27వ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు మన్నె రాజు, పందిరి యాదగిరి, రెహ్మాన్, పాస్టర్ తిమోతి రాజు తదితరులు పాల్గొన్నారు.
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికే గర్వకారణం…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో దుండిగల్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన ‘సాగునీటి దినోత్సవ‘ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొదటగా కట్ట మైసమ్మతల్లికి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాగునీటి విజయాలపై.. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఏవీని రైతులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గారు వీక్షించారు. అనంతరం నీటి ప్రవాహం, మా …
Read More »కాళేశ్వరం, గోదావరి జలాలతో సస్యశ్యామలం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం కోదాడ పట్టణంలోని వేమూరు సుధాకర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనందరి కూడా …
Read More »బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి భారీ చేరికలు
బిఆర్ఎస్ పార్టీలోకి మధ్యప్రదేశ్ నుండి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ దిశగా నేడు కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్ కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్ లో సంచలనం రేపిన వ్యాపమ్ స్కామ్ ను వెలుగులోకి తెచ్చిన ఆనంద్ రాయ్ బుధవారం ప్రగతిభవన్ లో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేసీఆర్ వీరిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. …
Read More »గత పాలకులు మాటలు చెప్పిండ్రు తప్ప, పని చేయలేదు – మంత్రి కొప్పుల
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ రోజు ధర్మపురి ఎస్ హెచ్ గార్డెన్ లో నిర్వహించిన సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ గారు,. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఇరిగేషన్ రంగంలో వాస్తవంగా తెలంగాణ రాక పూర్వం ఈ ప్రాంతం యొక్క పరిస్థితి …
Read More »