తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని పార్టీల చూపు టీఆర్ఎస్ వైపేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లి గ్రామంలో సీపీఐ పార్టీకి చెందిన సుమారు 500మంది కార్యకర్తలను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు టీఆర్ఎస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములం కావలని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అభివృద్ది సాధ్యమనే టీఆర్ఎస్ పార్టీ చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. …
Read More »జగన్ తో పెట్టుకోవద్దు-పవన్ కు చిరు సలహా..!
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే. అయితే పవన్ గురించి జగన్ చేసిన …
Read More »తెలంగాణాభివృద్ధిని చూడలేక పచ్చమీడియా విష ప్రచారం ..
మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం …
Read More »పారామెడికల్ కోర్సులకు నోటిఫికేషన్ జారీ..
తెలంగాణ రాష్ట్రంలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రభుత్వం సీట్లు పెంచడమేగాక, మరిన్ని కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. పెంచిన, కొత్తగా ప్రకటించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్లకు తెలంగాణ పారా మెడికల్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దరఖాస్తుల, తరగతుల ప్రారంభ తేదీలను తాజాగా ప్రకటించింది. ఆయా కోర్సులు, సీట్ల వివరాలను తమ వెబ్సైట్లో పెట్టింది. కాగా, పెరిగిన, కొత్త సీట్లు తాజా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని, వీటిని …
Read More »మూసీనది సుందరీకరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష..
మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి …
Read More »ఢిల్లీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి..
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తన ఢిల్లీ పర్యటనలో టీఆర్ఎస్ ఎంపీలతో పలు కీలక సమావేశాలు నిర్వహించారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ని పార్లమెంటు సభ్యుల బృందం కలిసింది. తెలంగాణలో విద్యాసంస్థల ఏర్పాటుపై కేంద్ర మంత్రి తో చర్చించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ …
Read More »జగన్ పవన్ వ్యక్తిగత విషయాలను ఎందుకు టార్గెట్ చేశాడంటే..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత ,వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రముఖ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇటీవల విరుచుకుపడిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో జగన్ మీడియాతో మాట్లాడుతూ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మ. ఇంట్లో ఉన్న మహిళలకే న్యాయం చేయలేనివాడు రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడు అంట అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు,జనసేన పార్టీకి …
Read More »మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …
Read More »తమిళ దివంగత సీఎం జయలలిత గురించి షాకింగ్ ట్విస్ట్..!
తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.ఈ వార్త ఏమిటంటే గత కొంతకాలంగా తాను జయలలిత కుమార్తెను అంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగుళూర్ యువతి వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.. బెంగుళూరు కి చెందిన అమృత అనే యువతి తాను జయలలితకు జన్మించాను అని చేస్తున్న ప్రచారాన్ని తమిళ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది …
Read More »సంగారెడ్డి జిల్లాలో మంత్రి హారీష్ రావు పర్యటన..
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో ఇస్నాపూర్ చౌరస్తా వద్ద దాదాపు 12.63 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి. పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిగార్లు .. స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు..
Read More »