నటి సోనుగౌడ కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు సవాల్ విసిరారు. బెంగళూరు వాహనాలకు జరిమానాలు విధించే ముందు సరైన రోడ్లను తయారు చేయాలని సూచించారు. ఈమేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. జరిమానాలను విధించటం కాదు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బులను జరిమానాల రూపంలో వసూలు చేయటంకాదు. మొదట ప్రజలు జీవించటానికి సరైన రోడ్లను అందించాలని కోరారు. తన ట్వీటర్ ఖాతాలో బైకుదారుడు ఒకరు రోడ్డుపై పడుతున్న ఫొటోను పోస్ట్ చేశారు. అందులో …
Read More »మంత్రి ఎర్రబెల్లి సంచలన నిర్ణయం
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలను నెరవేర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ‘దేశానికి పట్టుకొమ్మల్లాంటి గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తాం.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రణాళిక అమలు కోసం అందరూ టీమ్ వర్క్గా పనిచేయాల్సిన అవసరం ఉంది.. ఈ ప్రణాళికలను నూరు శాతం అమలు చేసిన ఉత్తమ గ్రామపంచాయతీలను దత్తత …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపు
తెలంగాణ రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన ముప్పై రోజుల పంచాయతీల అభివృద్ధిపై ప్రణాళిక గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల ప్రగతికై ముప్పై రోజుల ప్రణాళికను ప్రవేశ పెట్టారు. ఎన్నో దశాబ్ధాల నుండి పెండింగ్లో ఉన్న తండాలను,గూడెలను పంచాయతీలుగా చేశారు. గ్రామాలు,పల్లెలు బాగుంటేనే …
Read More »ఇక నుంచి వాహనాలపై కులం, పార్టీ పేరు కనిపిస్తే జైలుకే..!
రాజస్తాన్ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే సరికొత్తదని చెప్పవొచ్చు. ఇదివరకే మోటార్ వాహనం చట్టంలో భాగంగా హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు జరిమానా వేసి ఆ డబ్బుతో వారికే హెల్మెట్ ఇవ్వాలని రూల్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇకపై ఏ వాహనంపై అయినాసరే కులం, గ్రామం పేరు, పార్టీ పేరు కనిపిస్తే చర్యలు తీసుకుంటామని ఆ ప్రభుత్వం అధికార ప్రకటన ఇవ్వడం జరిగింది. …
Read More »ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్ట్..
తెలంగాణ రాష్ట్ర మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు ఈ రోజు జర్నలిస్ట్ డేను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా తన్నీరు హారీశ్ రావు మాట్లాడుతూ”నాటి ఉద్యమం లో జర్నలిస్టు ల కృషి మరువ లేనిది… నేటి టి ఆర్ ఎస్ ఆరేళ్ళ ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరవేయడం లో మీ పాత్ర కీలకం.. ప్రజా …
Read More »పరువు పొగొట్టుకున్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డా. కే లక్ష్మణ్ మరో సారి తన పరువును తానే తీసుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు టీఆర్ఎస్ సర్కారుపై అసత్యప్రచారాలు చేయడం.. వాటిపై టీఆర్ఎస్ నేతలు,మంత్రులు నిజనిజాలతో తిప్పికొట్టడంతో లక్ష్మణ్ అసత్యప్రచారాన్ని ప్రజలు నమ్మడంలేదు. తాజాగా లక్ష్మణ్ మాట్లాడుతూ” తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత ఉంది. యూరియా కోసం ఒకరైతు క్యూలో నిలబడి చనిపోయాడని అసత్యప్రచారం చేయడమే కాకుండా ఆ పార్టీకి చెందిన …
Read More »యూరియా కొరతపై మంత్రి నిరంజన్ రెడ్డి క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …
Read More »దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ
తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో మంచి ప్రతిభను కనబరుస్తూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తున్న సంగతి విదితమే.ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న సర్కారు దవఖానాలకు మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అందులో భాగంగా సర్కారు ఆసుపత్రులల్లో నెలకొన్న అత్యున్నత ప్రమాణాలు,పరిశుభ్రత విషయంలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఆస్పత్రుల జాబితాను నేషనల్ క్వాలిటీ ఆస్యురెన్స్ స్టాండర్డ్ (ఎన్ క్యూఏఎస్)బుధవారం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది
తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో కీసరలో హరితహారం కార్యక్రమం జరిగింది. ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రకృతిని కాపాడుకునే బాధ్యత అందరిది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. వర్షాలు కురవాలన్నా, ఆక్సిజన్ లభించాలన్నా చెట్లే ఆధారం. కీసర గురించి మాట్లాడుకుంటే పవిత్రతకు, ఆహ్లాదకరమైన వాతావరణానికి పెట్టింది పేరు కీసర. ఇక్కడ పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంలో మన కృషి …
Read More »వచ్చే వర్షాకాలంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు..!
తెలంగాణ రాష్ట్ర వరప్రధాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలంలో పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం ద్వారా పాలమూరు జిల్లాలోని సగం వ్యవసాయ భూములకు సాగునీరు …
Read More »