ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తూ విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం ఆయన మార్కాపురం ప్రెస్క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనబడి–మన …
Read More »తప్పుడు రికార్డులతో నాపై నిందలు వేస్తున్నారు..ఎంత ధైర్యం?
వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీఏలపై జగన్ ప్రభుత్వానివి తప్పుడు నిర్ణయాలని విమర్శించారు. టీడీపీ హయాంలో దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారు? అని ప్రశ్నించారు. నాడు తమ చర్యల వల్లే విద్యుత్ ధర తగ్గిందని అన్నారు. తప్పుడు రికార్డులతో తమపై నిందలు వేస్తున్నారని, ప్రభుత్వ అధికారులు నిజం చెప్పాలని డిమాండ్ చేశారు. …
Read More »సీఎం జగన్ పై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం, మంత్రులు, ఐపీఎస్ అధికారులపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రాయడానికి వీల్లేని భాషను సైతం ఉపయోగించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని, పెన్షన్ పెంపు తప్ప ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదంటూ విమర్శించారు. పోలీసులు …
Read More »ఐదేళ్ల పాలనలో ఐదువేల ఉద్యోగాలు ఇవ్వలేని చంద్రబాబు కూడా జగన్ ని విమర్శిస్తున్నారు
ప్రభుత్వంలో పాలకుల అక్రమాలు బయటపెడితే ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. కక్షగట్టి దాడిచేసి వైసీపీ నేతలు, కార్యకర్తలు వేధిస్తున్నారని ఆయన ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. వైసీపీ నేతల అక్రమాలను బయటపెట్టాడన్న అక్కసుతో కక్షగట్టి చీరాలలో ఓ విలేఖరిపై దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ తన పత్రిక సాక్షి తప్ప మరో పత్రిక ఉండకూడదంటూ ప్రవర్తిస్తున్నారన్నారు. …
Read More »జిల్లావ్యాప్తంగా పట్టున్న బలమైన కాపునేత.. టీడీపీకి భారీ దెబ్బ.. గిరాగిరా తిరుగుతన్న ఫ్యాన్.. ముందే చెప్పిన దరువు
అందరూ ఊహించిందే జరుగుతోంది.. తూర్పుగోదావరి జిల్లా సీనియర్ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ఆపార్టీకి గుడ్ బై చెప్పటం ఖాయమైంది. ఈనెల 18న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తోట వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. త్రిమూర్తులతో పాటు టీడీపీకి చెందిన ఇద్దరు మాజీఎమ్మెల్యేలు వైసీపీలో చేరాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం …
Read More »తిరుపతిలో మంత్రి తలసాని.. జగన్ పై ఏమని కామెంట్ చేశారంటే..?
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించడంతో పాటు టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రజా పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రులు …
Read More »ఏపీలో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరికీ పరిశుభ్రమైన తాగునీరు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాగునీటి సరఫరా కోసం వాటర్ గ్రిడ్ పథకం కింద మూడు దశల్లో పనులు చేపట్టాలని సూచించారు. తాగునీటి సరఫరా, వాటర్ గ్రిడ్ పథకంపై ముఖ్యమంత్రి శుక్రవారం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్ధానం తాగునీటి ప్రాజెక్టును శ్రీకాకుళం జిల్లా అంతటికీ వర్తింపజేయాలని సీఎం …
Read More »కొత్త కొత్త హంగులతో వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం..జగన్ రిబ్బన్ కట్ ఎవరితో చెయించాడో తెలుసా
తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభం అయ్యింది. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ పార్టీ నేతలకు అభివాదం చేస్తూ వైయస్సార్ విగ్రహానికి నివాళి అర్పించి, ఆ తరువాత పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం రిబ్బన్ కట్ చేయటానికి చేరుకున్నారు. అక్కడే ఎంపీ సురేష్..ఆమంచి క్రిష్ట మోహన్ సైతం అక్కడే ఉన్నారు. అంతే..వెంటనే జగన్ తన చేతిలో ఉన్న కత్తెర ను ఆమంచికి ఇచ్చి రిబ్బన్ కట్ చేయాలని …
Read More »సీఎం వైఎస్ జగన్ పులివెందుల, అనంత పర్యటనలు రద్దు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన గురువారం కూడా కొనసాగుతుండడంతో పులివెందుల, పెనుగొండ పర్యటనలు రద్దయ్యాయి. కియా కొత్త కారు విడుదలకు సీఎంకు బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చదివి వినిపిస్తారు. కియా ఎండీ సహా దక్షిణ కొరియా రాయబారి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్కు చేయూతనందిస్తూ ‘నవరత్నాలు’ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం …
Read More »కర్నూల్ జిల్లాలో చంద్రబాబుకు షాకిచ్చిన గౌరు దంపతులు..తిరిగి వైసీపీలోకి
2019 ఏప్రిల్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వరుసగా వీడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరడానికి ముందుకొస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన గౌరు వెంకట్ రెడ్డి దంపతులు మళ్లీ వైసీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014లో వైసీపీ తరపున గౌరు వెంకట్ రెడ్డి భార్య చరిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. …
Read More »