వ్యవసాయానికి రైతే రాజు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో రైతు సమన్వయ సమితుల తొలి ప్రాంతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..వ్యవసాయం వ్యాపారం కాదు..ఒక జీవన విధానం అని పేర్కొన్నారు . see also :శ్రీదేవి గురించి మీకు ఈ విషయాలు …
Read More »శ్రీదేవి మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం
ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు .శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు ,తెలుగు సినిమా అభిమానులకు ఎంతో వెలితిని మిగిలిస్తుందని అన్నారు.పలు సినిమాల్లో పోషించిన ఎన్నో అద్భుతమైన పాత్రలు శ్రీదేవి ని చిరస్మరణీయంగా ఉంచుతాయన్నారు. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల సినిమాల్లో నటించిన శ్రీదేవి.. తన అందం, నటన, నృత్యాలతో ఎందరో అభిమానులను …
Read More »సీఎం కేసీఆర్ సంచలనం.. ఆ ఉద్యోగులకు నెల జీతం గిఫ్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల సంక్షేమం చూసే నాయకుడిగా పేరున్న గులాబీ దళపతి వారి మేలు కోసం మరో తీపి కబురు అందించారు. అత్యంత క్లిష్టమైన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని అందివ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది …
Read More »ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.ఎన్నికల సమయంలో రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ వాగ్ధానాన్ని నెరవేర్చారు.తాజాగా చేనేత కార్మికులను రుణ విముక్తుల్ని చేసేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. see also :డీకే అరుణకు కాంగ్రెస్ పొగ…! see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! ఇప్పటికే వారికి ఇచ్చిన హామీ …
Read More »సీఎం కేసీఆర్ చరితార్థుడు..! – చినజీయర్స్వామి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ పై త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు .యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరితార్థుడయ్యారని అయన ప్రశంసించారు. see also :రాజ్యసభకు పురందీశ్వరి…ఏ రాష్ట్రం నుంచి అంటే..? see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శుక్రవారం ) అయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి …
Read More »అసైన్డ్ భూములు కలిగిన వారికి పాస్ పుస్తకాలు
ఇతర పట్టాదారులతో పాటుగానే అసైన్డ్ భూములు కలిగిన వారికి కూడా ఖచ్చితంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని ముఖ్య మంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అసలు లబ్దిదారుల స్వాధీనంలో ఉన్న భూములను గుర్తించి, వాటి యాజమాన్యంపై స్పష్టత నివ్వాలని, వారి పేరు మీద పాస్ పుస్తకాలు తయారు చేయాలని ఆదేశించారు. see also :నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..! see also :మంత్రి కేటీఆర్ పై మహిళా …
Read More »రాజ్యసభ షెడ్యూల్ విడుదల…గులాబీలో గెలుపు జోష్
తెలంగాణ రాష్ట్ర సమితిలో మరోమారు విజయోత్సాహం కనిపిస్తోంది. తాజాగా రాజ్యసభ షెడ్యూల్ విడుదల అవడమే ఇందుకు కారణం. ఏప్రిల్లో పదవీ కాలం పూర్తయ్యే స్థానాలకు ఈ నెలాఖరు నాటికి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణాలో ఖాళీ అయ్యే మూడు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోనే చేరనున్నాయి. ప్రతిపక్షాలు సరిపడా సభ్యులు కూడా లేకపోవడం గమనార్హం. ఆయా పార్టీలు పోటీ చేసే స్థితిలో లేకపోవడం గమనార్హం. దీంతో అధికార పార్టీలో ఆ మూడు స్థానాలు …
Read More »వచ్చే నెలాఖరుకల్లా అన్ని గ్రామాలకు మంచినీళ్లు
ఈ ఏడాది మార్చి 31 నాటికి అన్ని గ్రామాలకు మంచినీళ్లు చేరాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. గ్రామాలకు పైపులైన్లు వేసుకుంటూనే సమాంతరంగా గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణ పనులు కూడా చేపట్టాలని సీఎం చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మించి, ఇంటింటికీ నల్లాలు బిగించి మంచినీళ్లు సరఫరా చేసే విషయంలో ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సీఎం కోరారు. see also :మంత్రి కేటీఆర్ పై మహిళా …
Read More »ఈ నెల 26న కరీంనగర్ కు సీఎం కేసీఆర్.. !
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఈ నెల 26న కరీంనగర్ జిల్లాకు వెళ్లనున్నారు.కరీంనగర్ నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే రైతు సమన్వయ సమితి సదస్సు కు హాజరై మాట్లాడనున్నారు.ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ… దండగ అన్న వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. see also :కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ …
Read More »సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 27న కీలక ప్రకటన చేయనున్న కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత జరిగిన సింగరేణి ఎన్నికల్లో కార్మికులందరు TGBKS ( తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ) కు పట్టం కట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ,టీఆర్ఎస్ పార్టీ అధినేత సింగరేణి యాత్ర పేరుతో యాత్ర చేస్తా అని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే..ఈ మేరకు ఈ నెల 27 న రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు వెళ్లనున్నారు. …
Read More »