ప్రపంచ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన బుడ్డా అరుణ రెడ్డి ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో జరిగిన జిమ్నాస్టిక్ ప్రపంచకప్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ కు చెందిన బుద్దా అరుణా రెడ్డికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహం …
Read More »దేశ రాజకీయాలు మారాలంటే సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తులకే సాధ్యం
అవసరమైతే భారతదేశ రాజకీయాల్లోకి రావడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్కు భారీ మద్దతు లభిస్తున్నది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇంకా ఇతర రాష్ర్టాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు ఆయనకు మద్దతు తెలిపారు. అయితే తాజాగా ప్రముఖ సినీ నటులు ఆర్ నారాయణ మూర్తి సీఎం కేసీఆర్కు మద్దతు ప్రకటించారు. …
Read More »డిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్నలీడర్ కేసీఆర్..కత్తి మహేష్
దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రత్యామ్నాయం ఏర్పడాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయంపై పలు ప్రాంతాయ పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీఎం కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారు. అంతేకాదు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దేశ రాజకీయాల్లో మార్పు …
Read More »సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.. పవన్ కళ్యాణ్
ప్రత్యేక హోదా ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వలేమని తెగేసి చెప్పాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని .. ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఇవి కొండంత నైతిక బలం ఇచ్చిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ చెప్పారు. ఆదివారం జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ సాటి తెలుగువారిగా స్పందించి మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రి …
Read More »దేశంలో మార్పు తెలంగాణ నుండే..సీఎం కేసీఆర్
దేశంలో మార్పు తెలంగాణ నుండే మొదలైంది..తెలంగాణే నాయకత్వం వహించి తీరుతుంది అని గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు..త్వరలోనే దేశప్రజల తలరాతను మారుస్తామని చెప్పారు .అవసరమైతే నేను అన్నిటిని దగ్గర ఉండి మరి చూసుకుంటా అని అన్నారు . పదిలక్షల కిలో మీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..నాడు తెలంగాణకై బయలుదేరినప్పుడు ఎన్నో అవమానాలకు …
Read More »కేసీఆర్ కు జై కొట్టిన మమతా బెనర్జీ,పవన్ కళ్యాణ్
అవసరమైతే దేశ రాజకీయాల్లోకి వస్తానని నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పటికే దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇప్పటికే కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు.కేసీఆర్ జీ మీ వెంటే నడుస్తాం అని మమత బెనర్జీ స్పష్టం చేశారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు..కేసీఆర్ గారు …
Read More »సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న శనివారం సాయంత్రం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఒకవేళ అవసరమైతే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను ఆయన బహిరంగంగానే ప్రకటించారు.దీంతో ఇంట బయట చర్చలు జరుగుతున్నాయి.అయితే ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతారా ..అయితే ఎలా అవుతారు …
Read More »కేసీఆర్ ఎవరికీ లొంగరు ప్రజలకు తప్ప..!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టడంతో కోస్తాంధ్ర పెట్టుబడిదారి వర్గాల కళ్లు మండుతున్నాయి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నలుమూలలకు తీసుకెళ్లి ..సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలోకి నడిపించి ..తెలంగాణ ఎందుకు కావాలి ? ఎందుకు రావాలి ? అన్నది సూక్ష్మంగా అందరికి వివరించి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాడని చంద్రబాబు అనుకూల ..చంద్రబాబు కొమ్ముకాసే సీమాంధ్ర మీడియా మాఫీయా ఏ మాత్రం అంచనా …
Read More »నా మద్దతు సీఎం కేసీఆర్ కే..అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే..భారతదేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని నిన్న ప్రగతి భవన్లో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేసీఆర్ ప్రకటన పట్ల దేశనలుముల నుండి మద్దతు లబిస్తున్న సంగతి కూడా తెలిసిందే..కాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపొందే ఫ్రంట్ను తాను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశ …
Read More »ఏపీ కి ప్రత్యేక హోదా..కేసీఆర్ ఏమన్నారంటే..?
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై సమ్మెలు,నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే.మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ కి ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో నిజామాబాద్ ఎంపీ కవిత ప్రస్తావించిన విషయం తెలిసిందే.కాగా తాజాగా గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని స్పష్టం చేశారు.ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. see …
Read More »