రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వాటి ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషితో మాట్లాడారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల …
Read More »రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ అన్నారు.ఇవాళ ఆయన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో శెనిగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ… శెనిగ పంట పండించిన రైతుల కోరిక మేరకు మంత్రి హరీష్ రావు సహకారంతో శెనిగల కొనుగోలు కేంద్రాన్నిప్రారంబించమన్నారు.అన్ని రంగాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను అభివృద్ధి చేస్తుంది. ఎకరాకు ఎనిమిదివేల …
Read More »నాడు ఉద్యమనేతగా ఇచ్చిన హామీని.. నేడు నిలబెట్టుకున్నసీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఉద్యమనేతగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు.తెలంగాణ ఉద్యమసమయంలో కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేలబండతండాలో 2008 ఏప్రిల్ 11న పర్యటించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాల్యానాయక్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజంతా తండాలో పర్యటించారు. లంబాడీల సమస్యలపై స్వయంగా …
Read More »ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు ఉచితంగా దాణా పంపిణీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలకు వేసవిని దృష్టిలో ఉంచుకొని 66 కోట్ల రూపాయలతో ఉచితంగా దాణా పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు 2 లక్షల 53 వేల 785 మందికి, 53 లక్షల పైచిలుకు గొర్రెలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. కేవలం గొర్రెలను పంపిణీ చేయడమే …
Read More »తండాలను అద్దాల్లా తీర్చిదిద్దాలి..సీఎం కేసీఆర్
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు తండా వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతి భవన్కు వచ్చిన గిరిజన తండావాసులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.. గిరిజనులకు ప్రత్యేకమైన జీవన శైలి, భాష ఉందన్నారు. ఆయా వర్గాల మధ్య వేషధారణ, వివాహాలు, పండుగలు, దేవతారాధన.. ఇలా అన్నింటిలోనూ తేడా ఉందన్నారు. ‘‘విశాల భారతదేశంలో ఉన్న అనేక జాతులు తమ సంప్రదాయ సంస్కృతులను, జీవన శైలిని …
Read More »మీ ప్రయత్నాలు ఫలప్రదం కావాలి..!!
సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ కాలమిస్ట్, పద్మభూషన్ శేఖర్ గుప్త శుక్రవారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ను కలిసారు. దేశ రాజకీయాలపై విపులంగా చర్చించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయాన్ని శేఖర్ గుప్త బలపరిచారు. జాతీయ రాజకీయాల్లో క్రీయాశీల పాత్ర పోషించాలని నిర్ణయించుకున్న నేపధ్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రజలు కనీస అవసరాల కోసం ఇబ్బంది పడుతున్నారని కేసీఆర్ …
Read More »డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖ బలోపేతం….హోం మంత్రి నాయిని
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి మరియు న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో డైరెక్టర్ అఫ్ ప్రాసిక్యుషన్స్ శాఖను సమూలంగా బలోపేతం చేయడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశం సోమవారం సచివాలయంలోని హోం మంత్రి కార్యాలయంలో జరిగింది. రాష్ట్రంలో ఉన్న వివిధ కోర్టులలో అవసరమైన ప్రాసిక్యుటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయడానికి సత్వర చర్యలు తీసుకోవాలని నిర్ణయించడం …
Read More »కేసీఆర్ దేశ చరిత్రలో సాటిలేని ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు…మంత్రి చందూలాల్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో మానవీయ పాలన కొనసాగుతుందని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. నిరుపేద ఆడపిల్లలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ. 75,116/- నుంచి రూ.1,00,116/- కు పెంచుతూ ఈ మేరకు నిర్ణయాన్ని ఈ రోజు శాసన సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా పేద గిరిజన ఆడబిడ్డలకు వరంగా మారిన కల్యాణలక్ష్మి పథకానికి …
Read More »మమత బెనర్జీతో సీఎం కేసీఆర్ భేటీ..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొలకత్తా కు చేరుకున్నారు.ఫెడరల్ ఫ్రెంట్ ఏర్పాటు దిశగా.. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మొదటి పశ్చిమ బెంగాల్ పై అయన దృష్టి పెట్టారు. ఆ పార్టీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సీఆర్ కోల్ కతాలో భేటీ అయ్యారు. ప్రత్యేక విమానంలో ఎంపీలు కవిత, కేకే, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ సీఎం వెంట వెళ్లారు. కోల్ కతా ఎయిర్ పోర్ట్ లో బెంగాల్ …
Read More »గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మసున్న వ్యక్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు.ఇవాళ నల్లగొండ జిల్లాలో పోస్టు ఆఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని అయన ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళికి సీఎం కేసీఆర్ మేనమామలాగా కళ్యాణ లక్ష్మి పథకంతో చేయూతనిస్తున్నారని చెప్పారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక …
Read More »