KCR: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరువు భత్యం డీఏ/ డీఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం 2.73 శాతం పెంచుతూ నిర్ణయించారు. తాజా పెంపుతో.. ప్రస్తుతం ఉన్న 17.29 శాతం డీఏ/డీఆర్ 20.02 శాతానికి పెరిగింది. పెరిగిన …
Read More »Minister Harish rao: కంటి వెలుగు మేడ్ ఇన్ తెలంగాణ
Minister Harish rao: రాష్ట్రంలో రెండో విడత కంటివెలుగు కార్యక్రమం మొదలైంది. హైదరాబాద్లోని అమీర్పేటలో మంత్రులు తలసాని శ్రీనివాస్, హరీశ్ రావు కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. రెెండో విడత కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ఈసారి మేడ్ ఇన్ తెలంగాణ కళ్లద్దాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. శని, ఆదివారాలు సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కంటి పరీక్షలు …
Read More »Cm Kcr : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తాం : సీఎం కేసీఆర్
Cm Kcr : ఖమ్మం హెడ్ క్వార్టర్లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు, జిల్లా కలెక్టర్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల …
Read More »Cm Kcr : పిజ్జా, బర్గర్లా మనం తినేవి.. ఇంత కన్నా సిగ్గు చేటు ఉంటదా : సీఎం కేసీఆర్
Cm Kcr : తెలంగాణ సీఎం కేసీఆర్ పిజ్జా, బర్గర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత దేశంలో యాపిల్ పండుతుంది.. మామిడి కాయ కూడా పండుతుంది. ఇతర దేశాల్లో ఇలాంటి వాతావరణం ఉండదు. కష్టించి పనిచేసే దేశంలోని 130 కోట్ల జనాభాలో మనం తినేది మెక్డోనాల్డ్ పిజ్జాలు.. మెక్డోనాల్డ్ బర్గార్లా మనం తినేవి ? ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి.. అద్భుతమైన పంటలు పండించి.. సాగు నీళ్లు పైకి …
Read More »BRS Meeting : తెలంగాణ “కంటి వెలుగు” పథకాన్ని ఢిల్లీలో కూడా తీసుకువస్తాం: డిల్లీ సీఎం కేజ్రీవాల్
BRS Meeting : తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వం లో బీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తుంది. కాగా బీఆర్ఎస్ ప్రకటన తర్వాత ఖమ్మంలో తొలిసారిగా ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఐ జాతీయ నేత డి.రాజా, …
Read More »Politics : ఖమ్మం బహిరంగ సభకు రానున్న కేజ్రీ వాల్..
Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో మాట్లాడారు ఈ నెల 18న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను అందరూ విజయవంతం చేయాలని సూచించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా దాదాపు మూడు గంటల పాటు వీరితో చర్చలు జరిపిన ఈయన త్వరలోనే జరగనున్న …
Read More »భారత్ ను బంగారంలా తీర్చిదిద్దుతా : సీఎం కేసీఆర్
తెలంగాణలో ప్రజా సంక్షేమ పథకాలతో టీఆర్ఎస్ ముందుకు వెళ్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. ఎప్పటికప్పుడూ నూతన భవనాలను ఏర్పాటు చేస్తూ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నామని కేసీఆర్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే పార్టీ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తావనను తీసుకొచ్చారు. భారత రాష్ట్ర సమితి …
Read More »CM KCR : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన సీఎం కేసీఆర్..!
CM KCR : నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ మేరకు సీఎంతో పాటు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. అనంతరం సంబంధిత అధికారులను థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేసీఆర్ సందర్శించారు. ఆ తర్వాత పలువురు అధికారులతో సమావేశమైన …
Read More »Minister Talasani : భాజపా నీటి మీద బుడగ లాంటిది : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Minister Talasani : టీఆర్ఎస్ బలమైన రాజకీయ పార్టీ అని, ఎవరి తాటాకు చప్పుళ్లకు టీఆర్ఎస్ భయపడదు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, ఎంతో మంది బీజేపీ నేతలు గద్దల్లా తిరిగారని.. ఇప్పుడు అక్కడ …
Read More »CM KCR : ముచ్చటగా మూడోసారి సీఎం గా కేసిఆర్… గట్టి ప్లానే రెడీ చేశారుగా !
CM KCR : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం వాడివేడిగా ఉందనే చెప్పాలి. తాజా పరిస్థితులు, సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రజా క్షేత్రం లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని సమాచారం అందుతుంది. ఐటీ, ఈడీలతో తెలంగాణను దిగ్భందిస్తున్న కేంద్రాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తును మించిన వ్యూహం లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దర్యాఫ్తు సంస్థల వరుస దాడులతో నేతలంతా ఉక్కిరిబిక్కిరి కాకముందే రాష్ట్రంలో ఎన్నికల …
Read More »