టీఆర్ఎస్ పార్టీ అధినేత,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను గురువారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్ లో ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ కలిశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం కురిపించారు.రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా గొప్పగా ఆలోచిస్తున్నారని..ఆయన ఆలోచనలు అద్భుతమని కొనియాడారు. ఇటువంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదన్నారు. రైతులకు ఏం కావాలో అది చేస్తున్నారు..ఎక్కువమంది …
Read More »నేడు బెంగళూరుకు ముఖ్యమంత్రి కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ..!!
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచేయాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఫ్రంట్పై ఆసక్తిగా ఉన్న పార్టీల అధినేతలతో సమావేశమవుతున్నారు. మొదటగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. ఫ్రంట్ పట్ల ఆమె ఆసక్తి కనబరిచారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ వెళ్లనున్నారు,ఈ పర్యటనలో భాగంగా మాజీ …
Read More »మిషన్ భగీరథతో ఆరోగ్యకర సమాజం.. మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలో రూ.48 కోట్లతో చేపట్టిన భగీరథ మంచినీటి ట్యాంకుకి వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నమే భగీరథ పథకం మంచినీరన్నారు. ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. దీని ద్వారా ఆరోగ్యకర సమాజ నిర్మాణం జరుగుతుందన్నారు. నీటి ద్వారా వ్యాపించే 30 …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది..!!
ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత నాలుగేళ్ళుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పలు అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ..జనరంజక పాలనా కొనసాగిస్తూ.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని తెలుగు సినీ ఆర్టిస్టు సంఘం తెలుగు రాష్ర్టాల అధ్యక్షుడు నర్సింగ్యాదవ్ ప్రశంసించారు. see also …
Read More »సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!!
పర్యావరణ హితానికి మాత్రమే వినియోగించాల్సిన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా ) నిధులు ఢిల్లీలోని ఒక బ్యాంకు లో మూలుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు . పర్యావరణ హితం కోసం ఖర్చు చేయాల్సిన ఆ నిధులను ఆయా రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వకుండా విపరీతమైన జాప్యం జరుగుతున్నదని చాలా కాలం క్రితమే అయన మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . …
Read More »టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహణకు 9 కమిటీలు
తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ విజయవంతంగా నిర్వహించడానికి 9 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో ప్రధానంగా ప్లీనరీ వేదికగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి జిల్లాప్రజాప్రతినిధులకు ప్రధాన భాగస్వామ్యం కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్లీనరీ ఆహ్వాన కమిటీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డిలతో వేసింది. ఇతర కమిటీలకూ బాధ్యులను పార్టీ నిర్ణయించింది. సభా ప్రాంగణం, వేదిక, ప్రతినిధుల నమోదు …
Read More »సింగరేణి కార్మికులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు వంద శాతం అమలు కావాలి..సీఎం కేసీఆర్
సింగరేణి గనులున్న ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళిక రూపొందించి, అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. సింగరేణి ఏరియాల్లో బొగ్గు తీయడం ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సమకూరిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్టు (డి.ఎం.ఎఫ్.టి.) నిధులతో పాటు ఇతరత్రా సమకూరే నిధులు వినియోగించి రహదారుల నిర్మాణంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతి …
Read More »సీఎం కేసీఆర్ పై బాబా రాందేవ్ ప్రశంసలు..!
ప్రముఖ యోగ గురువు బాబా రాందేవ్ తెలంగాణ ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు.ఇవాళ నిజామాబాద్లోని గిరిరాజ్ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా శిబిరాన్ని ఎంపీ కవిత, మంత్రి హరీష్ రావుతో కలిసి రాందేవ్ బాబా ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. “ రైతుల సంక్షేమమే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన ఎజెండా .దేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా …
Read More »కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మహా అద్భుతం..!!
సాగు నీటి ప్రాజెక్టుల రంగంలో ఆసియా ఖండంలోనే చరిత్ర సృష్టించబోతున్న తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంలోని అత్యున్నత స్థాయి ప్రముఖులను, ఉన్నతాధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్నది . ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తున్న ప్రముఖులు ఎవ్వరూ మామూలు అనుభూతికి … ఆశ్చర్యానికి లోను కావడం లేదు . ప్రాజెక్టు సందర్శించిన తర్వాత వారు స్పందిస్తున్న తీరు మహా అద్భుతంగా ఉంటున్నది . ఈ రోజు …
Read More »తమిళనాట కేసీఆర్ యువసేన ఆవిర్భావం..!!
ఉద్యమ నేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇతర రాష్ర్టాల్లో మద్దతు పెరుగుతున్నది. వివిధ రాష్ర్టాల్లోని తెలుగువారంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్కు మద్దతుగా ఆదివారం తమిళనాడులో కేసీఆర్ యువసేన ఆవిర్భవించింది. చెన్నైలోని కజిపట్టుర్లో తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి 500 మందితో తమిళనాడు కేసీఆర్ యువసేనను ఏర్పాటుచేశారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువాళ్లంతా కూడా ఈ కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో మహిళలకు …
Read More »