Home / Tag Archives: CM KCR (page 54)

Tag Archives: CM KCR

ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి తలసాని..!!

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో తలసాని మీడియాతో మాట్లాడుతూ.. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విలువైన భూమిలో సీఎం క్యాంపు కడుతుంటే ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. కమీషన్లకు కాంగ్రెస్ పార్టీయే కేరాఫ్ అడ్రస్ అని దెప్పిపొడిచారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం సీఎం కేసీఆర్ సొంత ఆస్తి …

Read More »

కార్మికులందరికీ ఈఎస్‌ఐ..సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులతోపాటు, ఇతర కార్మికులందరికీ ఈఎస్‌ఐ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. భవ ననిర్మాణ కార్మికులందరికీ బీమా అమలుచేయాలన్నారు. మేడే తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి కార్మిక సంక్షేమానికి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. కార్మిక సంక్షేమంపై శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు? వారి ఆరో గ్యం, సంక్షేమం, బీమా విషయంలో …

Read More »

టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేంద‌ర్ రెడ్డి కాస‌ర్లకు సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు అతిథిగా హాజ‌ర‌వ‌డ‌మే కాకుండా ఆ స‌మావేశాల సారాంశాన్ని ప‌లువురికి తెలియ‌జెప్పాల‌నే ప్ర‌య‌త్నం అభినంద‌నీయమ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ కొనియాడారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేంద‌ర్ రెడ్డి కాస‌ర్ల ర‌చించిన పుస్త‌కాన్ని శ‌నివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్క‌రించారు. ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల సంద‌ర్భంగా ర‌వీంద్ర‌భార‌తిలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో `తెలుగు భాష ప్రాచీన‌త‌- తెలంగాణ తెలుగు సౌర‌భాలు` గురించి ఎంపీ క‌విత ఉప‌న్యాసించారు. ఈ కీల‌క ప్ర‌సంగాన్ని …

Read More »

ఫెడరల్‌ ఫ్రంట్‌లో సీఎం కేసీఆర్ మరో ముందడుగు

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి కీలక నేతలతో ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.ఈ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా సీఎం కేసీఆర్ రేపు చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయం …

Read More »

ఎన్‌ఆర్‌ఐల సహాయం తెలంగాణ ఉద్యమానికి ఎంతో ఉపయోగపడింది..సీఎం కేసీఆర్

ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో అయినా సరే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్ఆర్ఐకి ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే ప్రభుత్వం ఆదుకుని సహాయం అందిస్తుందని, దీని కోసం రూ.50 కోట్ల నిధితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐఎఎస్ అధికారి నేతృత్వంలో పనిచేసే ఈ సెల్ కు అనుబంధంగా వివిధ దేశాల ప్రతినిధులతో తెలంగాణ ఎన్ఆర్ఐ కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. ఎన్ఆర్ఐ సెల్, …

Read More »

కేటీఆర్ నిప్పులాంటి వారు..నిప్పుతో చెలగాటం వద్దు..!!

రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఆరోపణలు చేయడం నిప్పుతో చెలగాటమేనని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ నిప్పులాంటి వారని, నిప్పుతో చెలగాటం వద్దని హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఉత్తమ్ కు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.ప్లీనరీ విజయవంతం కావడానికి కృషి చేసిన అన్ని కమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో …

Read More »

పోచంపల్లిని అభినందించిన సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి 17వ ప్లీనరీ కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది పార్టీ ప్రతినిధులతో కొంపల్లి బీబీఆర్ గార్డెన్‌లోని ప్లీనరీ ప్రాంగణం కళకళలాడింది. రాష్ట్రంలోని అన్ని దారులు కొంపల్లి వైపే అన్న తీరులో సందడి వాతావరణం నెలకొన్నది. దారిపొడవునా వెలిసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలతో టీఆర్‌ఎస్ శ్రేణులు సందడి చేశారు. ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం మొత్తం గులాబీమయమైంది.నగరంలో …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేల ప్ర‌శంస‌ల జ‌ల్లు

స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమం, అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్ర‌భుత్వం ఇందుకోసం అనేక వినూత్న నిర్ణ‌యాలు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అలా మ‌న స‌ర్కారు చేస్తున్న ప‌నిని బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు అభినందించారు. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఏఎంసీ బ్లాక్, మెడిసిన్ డిస్పెన్సరీ, లైబ్రరీ భవనం, ఆడిటోరియంలను …

Read More »

మెనూ అదిరిపోయింది… టీఆర్ఎస్ ప్లీనరీ మెనూ ఇదే..!!

తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి.ఈ ప్లీనరీ ఎన్నికలు ముందు జరుగుతుండటంతో టీ ఆర్ ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుడా కీలక ప్రసంగం చేయనున్నారు.ఉదయం 10గంటల నుండి సాయత్రం 5గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీ లో భోజనాలు కూడా హైలెట్ కాబోతున్నాయి.మన తెలంగాణ రుచులతో 27 రకాల భారీ మెనూ రెడీ అయింది. ప్లీనరీ మెనూ ఇదే.. …

Read More »

సాగు చేసే రైతన్నకు పెట్టుబడి..మంత్రి హరీష్

తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. నల్లగొండ జిల్లా ధాన్యం కొనుగోలులో నెంబర్ వన్ స్థానంలో వుందని అన్నారు.డిండి ప్రాజెక్ట్ లో నీళ్ళు లేకున్నా కల్వకుర్తి నుంచి నీళ్ళు ఇచ్చామని తెలిపారు.రాష్ట్రంలో రైతులందరు సంతోషంగా ఉన్నారని చెప్పారు.రాష్ట్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat