గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉన్న అభిమానంతో టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ సీఎం కేసీఆర్ బొమ్మతో కొన్ని నాణేలను తాయారు చేయించారు.వాటిని ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆవిష్కరించారు.ఆ నాణేలకు ఒక వైపు కేసీఆర్ చిత్రాన్ని, మరో వైపు పార్టీ గుర్తు కారు బొమ్మను ముద్రించారు.ఇవాళ ప్రగతి భవన్ లో జరిగిన ఈ నాణేల ఆవిష్కరణ కార్యక్రమంలో కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిక్కా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. …
Read More »రైతు బంధు సాయం వదులుకుంటున్న మనసున్న మారాజులు
యావత్ భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతుబంధు పథకానికి సర్వం సిద్ధం అయింది. గులాబీ దళపతి , రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను చేపట్టారు. నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణా అంటూ, ఇప్పటికే కాళేశ్వరం వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను రికార్డు వేగంతో ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇప్పుడు పంట పెట్టుబడి కింద సంవత్సరానికి 8000 రూపాయలు …
Read More »మళ్ళీ తెరపైకి ఓటుకి నోటు కేసూ… ఏసీబీ కేసులపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఏపీ ముఖ్యమంత్రి,టిడీ పీ అధినేత నారా చంద్రబాబు ఓటుకు నోటు కేసు.. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.అయితే ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయ్యి.. విచారణ జరుగుతున్న ఏసీబీ కేసుల పురోగతిని సమీక్షించారు .ఈ సమీక్షలో భాగంగానే ఏపీ సీఎం చంద్రబాబుకి సంబంధించిన ఓటుకు నోటు కేసు వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. రికార్డ్ అయిన వాయిస్ పై …
Read More »అనుదీప్ ను అభినందించిన సీఎం కేసీఆర్
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా టాప్ ర్యాంకర్ గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభినందించారు. ప్రగతి భవన్ లో అనుదీప్, ఆయన తల్లిదండ్రులతో కలిసి సిఎం మద్యాహ్న భోజనం చేశారు. యువకులకు అనుదీప్ ఆదర్శంగా నిలిచారని సిఎం కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్దితో కృషి చేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని సిఎం అన్నారు.
Read More »రైతును రాజును చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం..!!
రైతు బంధు పథకం అమలుతో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ప్రభుత్వం దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పంట పెట్టుబడి కోసం రైతులకు ఆర్థిక సా యం అందజేయబోతున్న తొలి రాష్ట్రం దేశంలో తెలంగాణ కాబోతుండటం విశేషమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును రైతు బాంధవుడిగా అభివర్ణించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చటం, రైతును రాజును చేయటమే లక్ష్యంగా సీఎం …
Read More »ఈ నెల 10న రైతుబంధును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు నిర్వహిస్తారు. …
Read More »దురిశెట్టి అనుదీప్కు సీఎం కేసీఆర్ ఆహ్వానం
ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తెలంగాణకు చెందిన దురిశెట్టి అనుదీప్ టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అనుదీప్.. ఐఏఎస్ లక్ష్యంగా సాధన చేస్తూ నాలుగో ప్రయత్నంలో నెంబర్ వన్ ర్యాంక్ సాధించారు.ఈ క్రమంలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్కు రావాలని సీఎం …
Read More »రెండో సారి టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా “కాసర్ల నాగేందర్ రెడ్డి “.
2016లో ఆస్ట్రేలియా లో టీఆర్ఎస్ ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికై , పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాలలో గులాబీ జెండాని ఎగరేశారు అలాగే అత్యధిక సభ్యత్వ నమోదుచేసి , ఖండాంతరాలలో పార్టీ కార్యక్రమాలను , అభివృద్ధి , సంక్షేమ పథకాలను తెలియచేస్తూ , ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పి కొడుతూ అటు సోషల్ మీడియా లో ఇటు తెలంగాణ …
Read More »కరీంనగర్ నుంచే రైతు బంధు ప్రారంభం..!!
అన్నదాతలను ఆత్మహత్యల నుంచి బయటపడేయటంతో పాటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే, కేసీఆర్ సర్కారు రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టింది.ఎకరానికి 8 వేల అందించే ఈ పథకం, ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక ప్రశంసలు అందుకుంది. ఖరీఫ్కు ఎకరానికి 4 వేలు, రబీకీ మరో 4 వేల చొప్పున ఏడాదికి 8,000 వేలు అందించే ఈ స్కీమును, కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా …
Read More »ఈ నెల 9న మెదక్ జిల్లాకు సీఎం కేసీఆర్..!!
ఎప్పుడెప్పుడా అని మెదక్ జిల్లా ప్రజలు ఎదిరి చూస్తున్న జిల్లా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయం నిర్మాణానికి ఈ నెల 9 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి , గులాబీ దళపతి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.అదే రోజు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ జరగనుంది.ఈ పర్యటన సందర్భంగా సభా ఏర్పాట్లను ,సభ స్థాలిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ పరిశీలించారు.ఈ సందర్భంగా …
Read More »