భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఎవ్వరూ ఊహించని విధంగా, ఎవ్వరూ కనీసం ఆలోచన కూడా చెయ్యని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ ఒక చారిత్రాత్మక ఘట్టానికి ఆవిష్కరణ చెయ్యబోతున్నారు. రాష్ట్రంలోని లక్షలాదిమంది రైతులకు పంటసాయం కోసం ఎకరాకు ఎనిమిదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం అందజేయనున్నారు. కేసీయార్ ప్రభుత్వం తలపెట్టిన ఈ మహత్కార్యం పుణ్యాన కోటి యాభై లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలం కాబోతున్నది. పుడమితల్లి పచ్చని పట్టు చీరతో పులకరించబోతున్నది! …
Read More »500 కార్లతో..భారీ ర్యాలీగా రైతు బంధు సభకు బయలుదేరిన సీఎం కేసీఆర్
పంటల పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, దళారులను ఆశ్రయించే రైతన్నలను ఆదుకోడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆరుగాలం శ్రమించి పండించే పంట మొత్తం వడ్డీలు చెల్లించడానికే సరిపోవడంతో నిరాశలో కూరుకుపోయిన రైతులకు భరోసా కల్పించడానికి కేసీఆర్ సర్కారు రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఈ రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది.అందులోభాగంగానే ఈ పథకాన్ని …
Read More »మనసున్న సర్కార్.. నేటి నుండే రైతన్నకు పెట్టుబడి సాయం..!!
దేశం యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పంటల పెట్టుబడి పథకం ‘రైతుబంధు’ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మం డలంలోని శాలపల్లి- ఇందిరానగర్ ఇందుకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈ పథకం ద్వరా రైతుకి పెట్టుబడి కింద ఎకరాకి రూ.8వేలు ఇస్తున్నారు. దేశంలో మొదటిసారి ఈ పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షలు పాస్ పుస్తకాలు, …
Read More »రైతుబందు చెక్కులకు సంభంధించి కొన్ని ముఖ్య సూచనలు..
దేశ వ్యవసాయ రంగ చరిత్రలో తెలంగాణ ప్రభుత్వం ఓ నూతన అధ్యాయానికి రేపు శ్రీకారం చుట్టబోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న రైతు బంధు పథకం అమలుకు కరీంనగర్ జిల్లా ధర్మరాజుపల్లి గ్రామం చరిత్రాత్మక వేదికగా నిలువబోతున్నది. తెలంగాణ రైతాంగం కళ్లలో వెలుగును, జీవితాల్లో భరోసాను, కొండంత ధైర్యాన్ని నింపే ఈ పథకం సాయం కోసం రాష్ట్ర రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ సందర్భంగా రైతుబందు చెక్కులకు సంభంధించి కొన్ని …
Read More »కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యం..కేసీఆర్
కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల అభివృద్దే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఇవాళ సీ ఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనాల నిర్మాణానికి కుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ..”దేశంలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.ప్రపంచంలో ఎక్కడలేని విధంగా రైతన్నకు ఎకరాకు ఎనిమిది వేలు ఆర్థిక సాయమిస్తున్నం.కాళేశ్వరం నీళ్ళు ఈ ఏడాది చివర మెదక్ …
Read More »ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తాం..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీతో పాటు జీహెచ్ఎంసీలో క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచుతామన్నారు. ప్రైవేటు సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బి.వై.డి. ఆటో ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్ ప్రతినిధులు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ …
Read More »రైతు బంధు’వు’ కేసీఆర్..!!
“రైతే రాజు” అని వినడమేగానీ 60 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పాలకులు ఆ దిశగా కృషిచేసిన దాఖలాలు లేవు.దీనికి అనేక కారణాలే ఉన్నాయి, పెట్టుబడి లేక దానికి తోడు ఎరువుల కొరత, సాగునీటి సమస్య, రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా, కరువు, మద్దతు ధర కల్పించడంలో విఫలమవ్వడం ప్రధానమైన కారణాలు. ఎన్నికల సమయం ఆసన్నమైనప్పుడల్లా రైతును, వ్యవసాయ రంగాన్ని కేంద్రంగా చేసుకుని రూపొందించి మానిఫెస్టోలో పొందుపరచి హామీలు గుప్పించి అధికారంలోకి …
Read More »కేసీఆర్ మీటింగ్ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు …
Read More »నేడు మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన..
గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన ఖరారు అయింది. ఇవాళ మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు అనంతరం మొదటి సారిగా మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా టీఆర్ఎస్ శ్రేణులు సీఎం పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్రావు రెండ్రోజులుగా పట్టణంలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగ సభ కోసం జిల్లా …
Read More »ఎంపీ సంతోష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై అనిల్ కూర్మాచలం
ఇటీవల రాజ్యసభ ఎంపీ గా ఎన్నికైన శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని నేడు ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మర్యాద పూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు.అలాగే లండన్ లోని మొట్టమొదటి తెరాస పార్టీ ఎన్నారై శాఖ ఆవిర్భావం నుండి నేటి వరకు సంతోష్ కుమార్ అందిస్తున్న సహాయ సహకారా లకు ప్రోత్సాహానికి కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఆయనకు …
Read More »