రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా వినూత్న పథకాలను ప్రవేశపెట్టి.. అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అన్నదాతల కోసం మరో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది.భారతదేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా రైతులందరికీ 5 లక్షల రూపాయల జీవిత బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »నిజాం రాజు చేయనిది..బాబు చేస్తోంది ఏంటో చెప్పిన జగదీశ్ రెడ్డి
తెలంగాణ మహానాడు సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి భగ్గుమన్నారు. నిన్నటి మహానాడులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యాలు “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు “అన్న చందంగా మారాయి కర్ణాటక ఫలితాలు ఇక్కడ పునరావృత్తం అవుతాయని పేర్కొనడంపై ఆయన మండిపడ్డారు. `అవును నిజమే కర్ణాటక ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో పునరావృతం అవుతాయి` అంటూ బాబు తీరును ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టికి తెలంగాణాలో …
Read More »కేసీఆర్కు క్షమాపణ చెప్పిన టీడీపీ మహానాడు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడిప్పుడు తమ మెదడుకు పదును పెడుతున్నారని అంటున్నారు.కాస్య సభ్యత సంస్కారం అలవాటు చేసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎందుకీ కామెంట్లు అంటే…తెలంగాణ సీఎం కేసీఆర్పై ఇన్నాళ్లు విమర్శలు చేసిన టీటీడీపీ నేతలు ఇప్పుడు సభ్యతను ఉపయోగిస్తున్నారు. తాజాగా ఈ రోజు హైదరాబాద్లో అదే జరిగింది. టీడీపీ మహానాడు సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కళాకారులు తమ ఆటపాటలతో …
Read More »20 దేశాల సదస్సులో..తెలంగాణ రైతుబంధుపై ప్రశంసలు
అన్నదాతల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధుకు పెద్ద ఎత్తున తరఫున ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా బ్రిక్స్ సదస్సులో రైతుబంధును ఆయా దేశాల ప్రతినిధులు కొనియాడారు. ఢిల్లీలో 20 దేశాలతో కూడిన బ్రిక్స్ దేశాల సదస్సు జరిగింది. దాదాపు 20 దేశాల నుంచి పాల్గొన్న ప్రతినిధులు సమావేశంలో తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ …
Read More »పుట్టిన రోజు నాడే..కోమటిరెడ్డికి షాక్ ఇచ్చిన కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, నల్గొండ ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన జన్మదినం సందర్భంగా అనూహ్యమైన షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లుతున్న కోమటిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన తీరుపై సదభిప్రాయం లేకపోవడం వల్లే సస్పెన్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనకు మద్దతుగా నిలబడటం లేదనే భావన ఉంది. ఇదిలాఉండగా కోమటిరెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ప్రతిఒక్క రైతుకి రైతు బంధు చెక్కులివ్వాలి..సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రైతు కూడా మిగలకుండా ప్రతీ ఒక్కరికీ జూన్ 2లోగా కొత్త పట్టాదారు పాసుపుస్తకం, రైతు బంధు చెక్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల కొద్ది మందికి పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదని, కొన్ని చోట్ల చెక్కులు అందలేదని ప్రభుత్వానికి సమాచారం అందిందని ముఖ్యమంత్రి చెప్పారు. సమస్యలేమున్నా పరిష్కరించి, అందరికీ పాసుపుస్తకాలు, చెక్కులు ఇవ్వాలని, జూన్ 2న కొత్త …
Read More »దేశంలోనే మొదటి ఏసీ బస్టాప్ ను ప్రారంభించిన కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ GHMC అరుదైన ఘనత సాధించింది.దేశంలోనే మొదటిసారిగా ఏసీ బస్టాప్ ను ఏర్పాటు చేసి రికార్డ్ సృష్టించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగారంపై దృష్టి సారించింది. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ …
Read More »ఈ రోజు సాయంత్రం బెంగళూరుకు సీఎం కేసీఆర్..!!
రేపు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు కంఠీరవ స్టేడియంలో తాను చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ జేడీఎస్ అధినేత కుమారస్వామి తెలుగురాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే .ఈ క్రమంలోనే గులాబీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఈ రోజు సాయంత్రం బెంగుళూరు వెళ్లనున్నారు.కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న హెచ్డీ కుమారస్వామిని సీఎం అభినందించనున్నారు. రాష్ట్రంలో రేపు అత్యవసర సమావేశాల దృష్ట్యా ఇవాళ రాత్రికే …
Read More »సులోచనారాణి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి (79) కాలిఫోర్నియా రాష్ట్రంలో (యు.ఎస్.ఏ)లో కుపర్టినో పట్టణంలో ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనా రాణి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ సంబంధాలే ఇతి వృత్తంగా చేసిన అనేక రచనలు ఆమెకు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టాయని సీఎం అన్నారు. తెలుగు సాహితీ వికాసానికి, నవలా ప్రక్రియను సుసంపన్నం చేయడానికి …
Read More »రైతు బంధు సూపర్ హిట్..!!
రైతన్నకు అండగా, అన్నదాతకు భరోసాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం సూపర్ హిట్ అయింది.ఈ పథకం ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతోంది.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని మే 10న ప్రారంభించారు.అప్పటి నుండి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు… ఊరూరా చెక్కులను పంపిణీ చేస్తున్నారు. చెక్కులతో పాటు పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నారు.రైతు బంధు పథకంలో పాల్గొనేందుకు …
Read More »