Home / Tag Archives: CM KCR (page 46)

Tag Archives: CM KCR

సీఎం కేసీఆర్ నిజమైన రైతుబంధు..తనికెళ్ల భరణి

అన్నదాతలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా రైతు బంధు పథకం ద్వారా ఏడాదికి ఎకరానికి 8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ పథకంలో భాగంగా కొంతమంది పెద్ద పెద్ద రైతులు,ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ,పారిశ్రామికవేత్తలు ఆ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి తిరిగి ఇస్తున్నారు.అందులోభాగంగానే ప్రముఖ రచయిత, సినీ నటుడు తనికెళ్ల భరణి తనకు వచ్చిన రైతుబంధు చెక్కును …

Read More »

సీఎం కేసీఆర్ దయతో మేం బాగున్నాం..!!

గులాబీ దళపతి,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ..అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే.అందులో భాగంగానే అశావర్కర్లకు జీతాలు పెంచి వారిని అన్ని విధాలుగా ఆదుకుంది.వారి జీవితాలను తెలంగాణ ప్రభుత్వం మార్చేసింది.ఈ క్రమంలోనే హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రిని మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!! ఈ సందర్భంగా ‘‘కేసీఆర్‌ దయతో మేం బాగున్నాం. …

Read More »

ఈ రోజు నుంచే రైతు బీమా సర్వే..!!

రైతన్నల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం రైతు బీమా ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. దాదాపు నెల రోజులపాటు ఈ సర్వే కొనసాగనుంది. పట్టాదారు పాసు పుస్తకం పొందిన, పెట్టుబడి చెక్కులు తీసుకున్న ప్రతి రైతు ఇంటికెళ్లి 18 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిని గుర్తిస్తారు. తర్వాత ఆ రైతులకు నామినీ …

Read More »

సీఎం కేసీఆర్ కు మరో కేంద్రమంత్రి ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కు మరియు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ ,అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇప్పటికే ప్రధాని మోదీ తో సహా పలువురు కేంద్రమంత్రులు ప్రశంసించిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశంసించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలపై కొనియాడారు .ఈ రోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వృద్దులు …

Read More »

” రైతుబంధు ” పై ఆర్‌బీఐ ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం విజయవంతం అవుతున్న సంగతి తెలిసిందే .ఇప్పటికే దేశం నలుమూలల నుండి ఈ పథకానికి ప్రశంసలు లభిస్తున్నాయి.అందులోభాగంగానే తాజాగా రైతు బంధు పథకాన్ని ఆర్బీఐ ప్రశంసించింది.అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు రైతుల చేతుల్లోకి 5వేల 400 కోట్ల రూపాయలు చేరినట్టు రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. రాష్ట్రంలో ఎక్కడా నగదు కొరత సమస్య తలెత్తలేదని ఆర్బీఐ రీజనల్‌ డైరెక్టర్‌ సుబ్రమణియన్‌ …

Read More »

పగిడీలు చుడితే అధికారం వస్తుందా..? ఎమ్మెల్యే కె.పి.వివేకానంద

కాంగ్రెస్ నేతలపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మండిపడ్డారు.తలకు పగిడీలు చుట్టుకుని, అభివృద్ధికి వ్యతిరేకంగా మాట్లాడితే అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.సోమవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.ప్రజల్లోకి వెళ్లకుండా, గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్లకే పరిమితమైన కాంగ్రెస్‌నేతలు ఇంకా ఊహాలోకాల్లో విహరిస్తున్నారని అన్నారు . అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌ అభివృద్ధి గురించి మాట్లాడని కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి.. ఇప్పుడు మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.2014 నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ …

Read More »

నా జీవితంలో చేసిన గొప్ప పని ఇదే… సీఎం కేసీఆర్

రాష్ట్రంలోని రైతులందరికీ జీవిత బీమా కోసం ఎల్‌ఐసీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం నా జీవితంలో నేను చేసిన గొప్ప అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. HICCలో జరిగిన రైతుబంధు జీవిత బీమా పథకం అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, రైతు సమన్వయ సమితుల జిల్లా, మండల సమన్వయకర్తలు హాజరయ్యారు. సదస్సులో ప్రభుత్వం రైతుబంధు జీవిత బీమా పథకానికి సంబంధించి LICతో ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం సమక్షంలో …

Read More »

కేసీఆర్ వంటి నాయకుణ్ణి ఎక్కడా చూడలేదు..!!

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణమని ఎల్‌ఐసీకి ఇది చాలా మంచిదినమని ఆ సంస్థ చైర్మన్ వీ కే శర్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడుతూ..భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేసిన తాను..ఎక్కడా రైతు జీవిత బీమా వంటి పతకాలు చూడలేదన్నారు.ఇటువంటి పథకాన్ని రూపొందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి …

Read More »

రైతుబంధు పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపింది..కేసీఆర్

రైతుబంధు పథకం రైతన్నలలో విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు . తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. “రైతాంగాన్ని మరింతగా ఆదుకోవడానికి ఇంకా ఎంతో చేయాలన్న తపన మదిలో మెదులుతూనే ఉంది. వ్యవసాయ సీజన్ వచ్చిందంటే పంట పెట్టుబడి కోసం రైతులు ఎన్ని బాధలు పడతారో ఒక …

Read More »

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం..సీఎం కేసీఆర్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ర్టంలో కుదేలైన వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.”గ్రామీణ ఆర్థికవ్యవస్థ బాగుంటేనే వివిధ వృత్తులను నమ్ముకొని జీవించే ప్రజానీకానికి చేతినిండాపని, కడుపునిండా అన్నం దొరుకుతుంది. వ్యవసాయ రంగం, వృత్తి పనులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని నా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat