Home / Tag Archives: CM KCR (page 45)

Tag Archives: CM KCR

కేసీఆర్ నాయకత్వంతోనే  మైనారిటీలకు సంక్షేమం..!! 

రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని  ఎన్నారై   టీఆర్ఎస్ యుకె  మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో  ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన  విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న …

Read More »

ఈ రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు బీమా పథకం కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. ఇవాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు జీవిత బీమా లబ్ధిదారుల వివరాల సేకరణ చేపట్టేందుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికను ముమ్మరంచేస్తున్నారు. 18 నుంచి 59 ఏండ్ల వరకు వయసుండి.. పట్టాదార్ పాస్ పుస్తకాలున్న రైతులందరికీ రైతు బీమా పథకం వర్తిస్తుంది. …

Read More »

రైతుబంధు చెక్కును వెనక్కి ఇచ్చిన నమ్రత..!!

రైతన్నలకు అండగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఏడాదికి ఎకరానికి 8 వేల చొప్పున పెతుబడి సాయం అందిస్తున్నది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకుకొందరు రైతుబంధు పథకం కింద వచ్చిన డబ్బులను తిరిగి ప్రభుత్వానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు రంగారెడ్డి షాబాద్ మండలం సోలిపేటలో బాలసుబ్రహ్మణ్యంకు 5 ఎకరాల 37 గుంటల భూమి …

Read More »

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు..సీఎం కేసీఆర్

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. అల్లా దయతో తెలంగాణ …

Read More »

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ..!!

ఇవాళ గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు.గవర్నర్ నరసింహన్ గత ఐదు రోజులు దేశ రాజధాని డిల్లీ లో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ చేరుకున్న తరువాత సీఎం కేసీఆర్ వెళ్లి కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ , సీఎం చర్చించారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా… తెలంగాణ, ఏపీల్లోని పరిస్థితులను గవర్నర్ … ప్రధానమంత్రి, హోంమంత్రి… ఢిల్లీ పెద్దలకు …

Read More »

రేపు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ

తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీ లనుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతుంది.. గత నాలుగు  సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు . see also:ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారిణి..!! see also: దామోదర్‌రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో …

Read More »

నేడు ఏడువేల మందికి సీఎం కేసీఆర్‌ ఇఫ్తార్‌ విందు..!

రంజాన్ నెల ఉపవాస దీక్షలను పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు దావతే ఇఫ్తార్ (ఇఫ్తార్ విందు) ఇవ్వనున్నారు.అందులోభాగంగానే ఏడువేల మందికి సరిపడేలా ప్రభుత్వం ఇఫ్తార్ ఏర్పాట్లుచేసింది. అయితే దావతే ఇఫ్తార్ కు రావాల్సిందిగా ఇప్పటికే అందరికి ఆహ్వానకార్డులు పంపిణీ చేశారు. see also: 400 మంది వీవీఐపీలు, మరో 1000 మంది వీఐపీలు, 5600 మంది సామాన్య ముస్లింల కోసం …

Read More »

పోలీసు ఉద్యోగాలకు వయసు సడలింపు..!!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖలో 18,428 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పోలీసు ఉద్యోగాల భారీ నోటిఫికేషన్‌కు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర పోలీసు శాఖ సవరణ నోటిఫికేషన్‌కు విడుదల చేసింది. see also:ఒకే ఒక్కడు పరీక్ష ..తనిఖీ కోసం రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పోలీసు శాఖతో …

Read More »

సీఎం కేసీఆర్ సోషల్ ఇంజినీర్..మంత్రి హరీష్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు, నీటి పారుదల విషయంలో.. విశేష అనుభవంతో సోషల్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు . ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ కార్యాలయంలో నాలుగేళ్ల ప్రగతి-ప్రాజెక్టులో సాగునీటి నిర్వహణపై రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ హాజరై మాట్లాడారు. ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు …

Read More »

రైతుబంధు పథకంపై ప్రధాని మోదీ ఆరా..!!

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.ముఖ్యంగా తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అందులోభాగంగానే రైతు బంధు పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానితో భేటీ అయిన సందర్భంగా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అటు గవర్నర్‌ నరసింహన్‌ ప్రధానికి పథకం అమలు తీరును వివరించారు.ప్రధాని నరేంద్ర మోదీతో గవర్నర్‌ నరసింహన్‌ 50 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat