Home / Tag Archives: CM KCR (page 44)

Tag Archives: CM KCR

ప్ర‌ధానికి సీఎం కేసీఆర్‌ పది విన‌తి ప‌త్రాలు..అందులో ఏముందంటే..!!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 10 వినతి పత్రాలు సమర్పించారు. విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అందులో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి. 1. తెలంగాణ రాష్ట్రానికి ప్రాణప్రదంగా ఉండే విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి త్వరితగతిన అనుమతులు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూ.80వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 20 …

Read More »

ప్ర‌ధానితో సీఎం కేసీఆర్‌…రైతుబంధుపై ప్ర‌ధాని ప్ర‌త్యేక ఆరా

అన్న‌దాత‌ల సంక్షేమం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన రైతుబంధు ప‌థ‌కం ప‌లు రాష్ర్టాల చూపు తెలంగాణ వైపు తిప్పుకొన్న సంగ‌తి తెలిసిందే. ఏకంగా పొరుగు రాష్ట్రమైన మ‌హారాష్ట్ర రైతులు త‌మ‌కు ఇలాంటి ప‌థ‌క‌మే కావాల‌ని డిమాండ్ చేశారు. అందుకోసం త‌మ‌ను తెలంగాణ‌లో క‌ల‌పాల‌ని కోరారు. ఇదిలాఉంటే…తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సంద‌ర్భంగా ఈ ప‌థ‌కంపై ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం . see also:ప్ర‌ధానికి …

Read More »

కేసీఆర్ పాల‌న ఎఫెక్ట్‌….అపోజిష‌న్ హాలీడే

తెలంగాణ ఆవిర్భవించినప్పుడు ఒకవైపు సంతోషం.. మరోవైపు అనుమానాలు.. ఆరు దశాబ్దాల పోరు సాకారమైంది. ఎలా పాలించుకుంటాం? ‘తెలంగాణ వద్దు’ అన్న వారి ముందు పలుచన అవుతామా? తలెత్తుకుని నిలిచే విధంగా మన రాష్ట్రాన్ని మనం పాలించుకుంటామా? .. ఇలా తెలంగాణ వాదుల మదిలో సందేహాలు ఎన్నో. ఉద్యమకారులుగా విజయం సాధించిన వారు ఎందరో వ్యక్తులు పాలకులుగా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. ‘కాలం కలిసొచ్చింది, దేవుడు కరుణించాడు’- అన్నట్టు బాలారిష్టాలను …

Read More »

వెంకటేశ్వరరావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన ఎంతో పోరాడారని, పత్రికా-సాహితీ రంగానికి విశేష సేవలు అందించారని ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. see also:సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!! ఖమ్మం …

Read More »

తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక మంత్రి ఫిదా..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి,సంక్షేమ పథకాలకు కర్ణాటక రాష్ట్ర సహకారశాఖ మంత్రి బండప్ప కాశీంపూర్ ఫిదా అయ్యారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశంలోనే రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అయన కితాబునిచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నుంచి బీదర్ వెళ్తూ గురువారం జహీరాబాద్‌లోని ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్ నివాసంలో బండప్ప మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం పై ప్రశంసలు కురుపించారు.ప్రజాసంక్షేమానికి కృషిచేస్తున్న …

Read More »

కేసీఆర్‌, జగన్ లది సొంత జెండా ..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌,వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ లది సొంత జెండా అని..టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది అని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు . ఇవాళ అయన తిరుమలలో ఎంపీ విజయ్ సాయి రెడ్డి తో మాట్లాడుతూ బాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ లాంటి గొప్ప మహానీయుడిని ఘోరంగా నమ్మించి మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.అ‍ల్లుడి వేషంలో వచ్చి ఎన్టీఆర్‌ను …

Read More »

ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌..ఎయిర్‌పోర్ట్‌లో ఘ‌న‌స్వాగ‌తం

టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ ఢిల్లీ చేరుకున్నారు. బయల్దేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనమయ్యారు.ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ప్రతినిధి రామచంద్రు తేజావత్, ఎంపీలు జితేందర్ రెడ్డి, బండ ప్రకాశ్ విమాన‌శ్ర‌యంలో స్వాగతం ప‌లికారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ ఎస్కే జోషి, ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు …

Read More »

రేపు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ..!!

గులాబీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ దేశ రాజధాని డిల్లీకి వెళ్లనున్నారు.ఈ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ తో సమావేశం కానున్నారు.సీఎం కేసీఆర్ నిజానికి మే నెలలోనే రాష్ట్ర సమస్యలపై మోదీతో సమావేశం కావాలనుకున్నారు. కానీ మోదీ బిజీగా ఉండడంతో సాధ్యం కాలేదు.ఈ క్రమంలోనే ఇవాళ డిల్లీ కి వెళ్లి రేపు ప్రధానితో భేటీ అయి .. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను …

Read More »

తెలంగాణ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైద్యారోగ్యశాఖకు సంబంధించి 2 వేల 378 పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది . రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలీజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ప్రభుత్వ …

Read More »

రైతుబంధుతో రైతులకు నాణ్యమైన విత్తనాలు

రైతుబంధు పథకంతో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసికుంటున్నరు . గతంలో ఉద్దెరకు ఖాతా పెట్టి వ్యాపారుల దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు నాసిరకం విత్తనాలు ఇవ్వడం రైతులు నష్టపోవడం జరిగేది . ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని రైతుబంధు చెక్కులు నడుచుకుంటూ ఇంటికే రావడంతో చేతిలో డబ్బులు ఉన్న రైతన్నలు ముందే విచారించుకొని విత్తనాల షాపుకు పోయి మంచి కంపెనీ విత్తనాలు కావాలని అడిగి మరీ తీసుకుంటున్నరు . …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat