Home / Tag Archives: CM KCR (page 40)

Tag Archives: CM KCR

ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పని రాక్షసుడు అని మరోసారి తేలిపోయింది.ఇప్పటికే రైతు బంధు,రైతు బీమా అవగాహనా సదస్సులకు ఎండా వానా అని తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన మంత్రి పోచారం..తాజాగా ఆసుపత్రి నుంచే.. రైతుబీమా వివరాల సేకరణ, వానాకాలం పంటల సాగుకు సన్నహాలపై వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు పలు సూచనలను చేసి తన పని తనాన్ని నిరూపించుకున్నారు. …

Read More »

ప‌వ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న..కేసీఆర్‌ను త్వ‌ర‌లో క‌లుస్తా

జ‌న‌సేన అధినేత, సినీన‌టుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ మేర‌కు ఆయ‌న ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో భాగంగా తాజాగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. విశాఖపట్నంలో  ఉత్తరాంధ్ర మేధావులతో ‘జనస్వరం’ పేరిట చర్చ కార్యక్రమం చేపట్టారు. కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలం సమన్వయ కర్తగా వ్యవహరించగా ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ …

Read More »

రైతాంగానికి పెద్ద‌న్న‌గా సీఎం కేసీఆర్

రైతాంగానికి అన్న‌గా సీఎం కేసీఆర్  ఉన్నార‌ని, అందుకే రాష్ట్రంలోని మొత్తం రైతుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం అండ‌గా ఉంద‌న్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి. రైతుల‌కు రైతు బంధు కింద పంట‌ల పెట్టుబ‌డుల‌తోపాటు, రైతుల‌కు బీమా చెల్లించ‌డం దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బాలాన‌గ‌ర్ మండ‌లంలో ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మంత్రి ప్రారంభోత్స‌వాలు చేశారు. see also:వచ్చే నెల …

Read More »

వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. రాష్ట్రంలోని 4 లక్షల గొల్ల, కురుమ కుటుంబాలకు 75శాతం సబ్సిడీతో ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని కామారెడ్డి నియోజకవర్గంలో వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. see also:రేపు విజయవాడకు సీఎం …

Read More »

రేపు విజయవాడకు సీఎం కేసీఆర్

గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు వెళ్లనున్నారు.ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ ఖరారు అయింది . గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు. see also:ప్ర‌ధానితో మంత్రి కేటీఆర్‌..కీల‌క అంశాల‌పై విన‌తి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగి … అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రిపై …

Read More »

ప్ర‌ధానితో మంత్రి కేటీఆర్‌..కీల‌క అంశాల‌పై విన‌తి

గులాబీ ద‌ళ‌ప‌తి, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల ప్ర‌యోజనాల విష‌యంలో ఎంత చిత్త‌శుద్ధితో వ్య‌వ‌హ‌రిస్తుంటారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్కర్లేదు. రాష్ట్ర పురోగ‌తికి సంబంధించిన అంశాల‌పై ఆయ‌న ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీని విష‌యంలో త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ కోసం మంత్రి కేటీఆర్‌ …

Read More »

దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ మరోసారి నియమాలకు ఎవరూ అతీతం కాదని చాటి చెప్పింది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ మొన్న ఆదివారం తన అనుచరులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే. see also:ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్‌ ఘన …

Read More »

బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘనంగా జరిగే బోనాల పండుగ ఏర్పాట్లు, నిర్వహణ కోసం రూ.15 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సోమవారం ఆదేశించారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కోరారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమన్వయం చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ఆదేశించారు. see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం …

Read More »

పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పరిధిలో పెరిక కులస్తులకు భవనం నిర్మాణం కోసం అవసరమైన స్థలం సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెరిక భవన్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు శ్రీరాం భద్రయ్య సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రికి వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర శివార్లలో పెరిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని హామీ …

Read More »

తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మొద‌ట లాభ‌ప‌డ్డ జిల్లా నిజామాబాదే

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేస్తేనే ప్ర‌జ‌ల‌కు మంచి చేసిన వార‌మ‌వుతామ‌ని ఇత‌ర పార్టీల నేత‌లు ఆలోచ‌న చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార‌ని నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. సోమ‌వారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్య‌నిర్వాహ‌క కార్య‌ద‌ర్శి, రైస్ మిల్ల‌ర్ల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మోహ‌న్ రెడ్డి, రైస్ మిల్ల‌ర్ల సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు గంపా నాగేంద‌ర్ ల‌తో పాటు వారి అనుచ‌రులు, 31 జిల్లాలకు చెందిన రైస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat