Home / Tag Archives: CM KCR (page 38)

Tag Archives: CM KCR

అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి

వరంగల్ లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని …

Read More »

కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్‌ రెడ్డి సంచలన వాఖ్యలు..!!

గులాబీ దళపతి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ యే అడ్డుకుంటుందని చివరికి ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్‌ రెడ్డి స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కాంగ్రెస్‌ అవినీతే రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారిందని అయన సంచలన వాఖ్యలు.తమ పార్టీ అభివృద్దికి శాపంగా మారిందని అయన అన్నారు.అంతలోనే సర్దుకుని.. సారీ సారీ.. టీఆర్‌ఎస్‌ అవినీతే …

Read More »

సీఎం కేసీఆర్ కు హ్యాట్సాఫ్.. కేంద్రమంత్రి ఆసక్తికరమైన వాఖ్యలు..!!

గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలోని నేతలే కాకుండా దేశంలోని ప్రముఖ నేతలు ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణలోని ప్రతీ ఒక్కరికి సురక్షిత తాగునీటిని అందించబోతున్న సీఎం కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ మంత్రి రమేష్ చంద్రప్ప జిగజిగాని ప్రశంసించారు.. మిషన్ భగీరథ స్పూర్తితో దేశంలోని ప్రతీ ఇంటికి నల్లాతో నీళ్లు ఇచ్చే పథకాన్ని …

Read More »

అర్చ‌కుల‌కు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేత‌నాలు

అర్చ‌కులు, ఆల‌య ఉద్యోగులకు త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానంగా వేత‌నాలు అంద‌నున్నాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తును తుది ద‌శ‌కు చేర్చింది. దేవాదాయ శాఖ‌కు సంబంధించి ప‌లు అంశాల‌పై సోమ‌వారం బొగ్గుల‌కుంట‌లోని ధార్మిక భ‌వ‌న్ లో గృహ నిర్మాణ‌,న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. దేవాదాయ శాఖ క్యాడ‌ర్ స్ట్రెంత్ నిర్ధార‌ణపై క‌స‌ర‌త్తు కొన‌సాగుతుంద‌ని, త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేయ‌నున్న‌ట్లు  మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ …

Read More »

ఈ నెల 27న అమీర్ పేట్-LB నగర్ మెట్రో రైలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది.త్వరలోనే హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.అమీర్ పేట నుండి ఎల్బీ నగర్ వరకు మెట్రో రైలు నడవనుంది.అందులోభాగంగానే ఇప్పటికే ట్రయల్ రన్, టెక్నికల్ పనులను పూర్తి చేసుకోగా, జూలై నెలాఖరున మెట్రోను పట్టాలెక్కించేందు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. see also:ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!! ఈ క్రమంలోనే ఈ …

Read More »

ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!!

తెలంగాణ రాష్ట్ర స‌మితి యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ తను అన్న మాట‌కు ఏ విధంగా క‌ట్టుబ‌డి ఉంటానో మ‌రోమారు నిరూపించుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే స‌వాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి …

Read More »

సీఎం కేసీఆర్ ను కలిసిన మాజీ ప్రధాని దేవెగౌడ

గులాబీ దళపతి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇవాళ JDS చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ కలిశారు .రాష్ట్ర రాజధాని హైదరాబాద్ టూర్ లో భాగంగా శనివారం రాత్రి సిటీకి చేరుకున్న దేవెగౌడ..ఇవాళ మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో జాతీయ …

Read More »

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక దరువు.కామ్ పై చీప్ ట్రిక్స్‌

రాజ‌కీయాల్లో నిల‌వాల‌న్నా…గెల‌వాల‌న్నా…ఏం చేయాలి? ప్ర‌త్య‌ర్థిని ప్ర‌జాక్షేత్రంలో ఎదుర్కోవాలి. విజ‌యం సాధించి త‌మ స‌త్తా చాటుకోవాలి. ఇందుకు ఏకైక‌ మార్గం…ప్ర‌జాద‌ర‌ణ పొందేలా ప‌నిచేయ‌డం. అలా చేయ‌లేని కొంద‌రు చేసే ప‌ని ఎదుటివారిపై బుర‌ద‌జ‌ల్ల‌డం. అలా బుర‌ద‌జ‌ల్లడం ప‌నిగా పెట్టుకున్న‌ కొంద‌రు ఇందుకు సోష‌ల్ మీడియాలో దూసుకుపోతూ పెద్ద ఎత్తున నెటిజ‌న్ల ఆద‌రాభిమానాలు పొందుతున్న `ద‌రువు.కాం`పై దృష్టి సారించారు. చిల్ల‌ర గ్రాఫిక్స్ ఆధారంగా ఈ ప‌ని చేశారు. వివ‌రాల్లోకి వెళితే…తెలంగాణ ప్ర‌భుత్వం అభివృద్ది- …

Read More »

నిర్ణిత సమయంలో మిషన్ భగీరథ పూర్తి చేయాలి..సీఎం కేసీఆర్

ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్ గా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజన్సీల కాంట్రాక్టు రద్దు పరిచడానికి ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ హెచ్చరించారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేని తేల్చి చెప్పారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతో పాటు, గ్రామాల్లో అంతర్గత …

Read More »

రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ‘రైతుబంధు’..కేసీఆర్

రైతులకు పంట పెట్టుబడి ఇవ్వడం కోసమే ప్రభుత్వం ‘రైతుబంధు’ అనే పథకం అమలు చేస్తున్నది తప్ప, కౌలు రైతుల కోసం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ఇది రైతు బంధు పథకమే తప్ప, కౌలురైతు బంధు పథకం కాదని సీఎం తేల్చిచెప్పారు. సమాజంలో అనేక రకాల ఆస్తులను ఇతరులకు కొద్ది కాలం కోసం లీజుకు ఇస్తారని, అలా లీజుకు తీసుకున్న వారెవరూ ఆ ఆస్తులకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat