Home / Tag Archives: CM KCR (page 31)

Tag Archives: CM KCR

రానున్న ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలుస్తాం..సీఎం కేసీఆర్

రాబోయే ఎన్నికల్లో 100కు పైగా స్థానాలతో టీఆర్ఎస్ విజయం సాధించడం తథ్యం అని… ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం సిద్ధంగా ఉన్నాం అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేసీఆర్‌ అన్నారు.ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.ఈ సమావేశంలో మొత్తం 9 తీర్మానాలకు ఆమోదం తెలిపాం అని అన్నారు. మేం …

Read More »

సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

గులాబీ దళపతి,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.ఇవాళ టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..వచ్చే నెల ( సెప్టెంబర్‌ ) 2న రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరం పరిధిలో ‘ప్రగతి నివేదన’ పేరిట టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ ఉంటుందని..రానున్న ఎన్నికలకు సెప్టెంబర్‌లోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని, ఎవరితో పొత్తు ఉండదని, ఒంటిరిగానే పోటీ చేస్తామని కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.టీఆర్‌ఎస్ రాష్ట్ర …

Read More »

ఎల్లుండి నుంచి కంటి వెలుగు..సీఎం కేసీఆర్ కీలక సమీక్ష

కంటి చూపు లోపంతో బాధపడుతున్నవారికి కంటి పరీక్షలు చేసి, కండ్లద్దాలు, చికిత్ప అందించే నిమిత్తం ప్రభుత్వం చేపట్టిన పథకం ‘‘కంటి వెలుగు’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పంధ్రాగస్టున మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామం నుంచి ప్రారంభించనున్నారు. అదే సమయంలో గ్రామాల్లో వివిధ స్థాయిల్లోని ప్రజాస్రతినిధులు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్ల పై వైద్యారోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ, అధికారులతో సోమవారం, ప్రగతి భవన్ …

Read More »

పంద్రాగస్టు నుంచి బీసీ సబ్సిడీ రుణాలు..మంత్రి జాగు రామన్న

పంద్రాగస్టు నుంచి బీసీ, ఎంబీసీ, ఫెడరేషన్ సబ్సిడీ రుణాల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న వెల్లడించారు. సోమవారం సచివాలయం నుంచి రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంలతో కలిసి 31 జిల్లాల కలెక్టర్లతో మంత్రి జోగు రామన్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం నుంచి మంత్రి జోగు రామన్న వీడియో …

Read More »

కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ టీఆర్ఎస్‌లో కాదు..పిచ్చాసుపత్రిలో చేరాలి

న‌ల్ల‌గొండ జిల్లాకు కోమ‌టిరెడ్డి బ్రదర్స్ టీఆర్ఎస్ పార్టిలో చేరుతారన్న ఉహగాణాల్ని మంత్రి జగదీష్‌రెడ్డి కొట్టి పారేశారు. నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ నూతనభవనాన్ని సోమవారం మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన విలేఖరుల సమవేశంలో ఆయ‌న మాట్లాడుతూ రోజుకో మాట పూటకో చిత్తం చెప్పే బ్రోకర్లు,జోకర్లు,హాకర్లు టి ఆర్ యస్ పార్టికి అక్కరే లేదని ఆయన తేల్చి పారేశారు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో వారు ఎటు పోతున్నారో …

Read More »

నా సొంత ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా..ఎమ్మెల్యే చల్లా..!!

ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అవగాహన సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,అందులో భాగంగా కంటి వెలుగు అనే పథకం చాలా గొప్ప …

Read More »

పేదల కళ్ళల్లో వెలుగు కోసమే ”కంటివెలుగు”

పేద ప్రజల కళ్ళలో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వరంగల్ మేయర్ నరేందర్ అన్నారు.ఇదో నూతన చరిత్ర అని,దేశంలోనే ఎక్కడా లేనివిదంగా నూతన అద్యాయానికి ముఖ్యమంత్రి గారు తెరతీసారని,వారి సంకల్పాన్ని అందరం బాగస్వామ్యమై విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా …

Read More »

పద్మశాలీలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..!!

నేత వృత్తిని నమ్ముకుని జీవన సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఇప్పటికే చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతో పాటు, వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సీఎం చెప్పారు. కాలం మారుతున్న కొద్దీ సామాజిక మార్పులు …

Read More »

పకడ్బందీగా రైతు భీమా..సీఎం కేసీఆర్

పంద్రాగస్టు నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక రైతు భీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి   కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రపంచంలోనే అతి పెద్ద జీవిత భీమా పథకంగా ప్రారంభం కానున్న రైతు భీమా పథకం తెలంగాణ రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఒక భరోసాగా పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న అర్హుడైన రైతు ఏకారణంచేత కాలధర్మం చేసినా, ఎల్.ఐ.సీతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం పది రోజుల్లోపల …

Read More »

పంచాయతీరాజ్ శాఖలో 6వేల 603 పోస్టులు మంజూరు..!!

తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో 6వేల 603 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులు మంజూరు అయ్యాయి. పోస్టులు మంజూరు చేస్తూ ఇవాళ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. గ్రామ పంచాయతీలు పెరడగం…వాటి నిర్వహణకు సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat