కొండా దంపతులకు వరంగల్ టీఆర్ ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. కొండా దంపతులకు కాంగ్రెస్ పార్టీతో రహస్య అజెండా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్లో కొండా చేరికపై ఉత్తమ్కుమార్రెడ్డి ముందే చెప్పారని.. పార్టీలో కొనసాగుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కార్యకర్తల మధ్య చీలిక తెచ్చే విధంగా కొండా దంపతులు ప్రయత్నించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో కొండా …
Read More »కేసీఆర్ వ్యూహాలకు అతలాకుతలం అవుతున్న కాంగ్రెస్ నాయకులు
యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు మొదలైంది. అధిష్టానం తమకే టికెట్ కేటాయిస్తుందని ఎవరికి వారు తమ కార్యకర్తల తో వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామ పరిధిలోని ఓ వ్యవసా య క్షేత్రంలో పాల్వాయి స్రవంతి అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, అధిష్టానం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిందని తనని గెలిపించాలని వారిని కోరారు. మరో వైపు …
Read More »కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు..దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో
తెలంగాణ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కొంగరకలాన్ సభ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మహాజనప్రభంజనాన్ని సృష్టించి టీఆర్ఎస్ పార్టీ చరిత్రను తిరగరాసింది. వరంగల్లో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన మహాగర్జన సభ ఇప్పటివరకు దేశంలో జరిగిన అతిపెద్ద రాజకీయసభగా రికార్డుకెక్కగా.. 25 లక్షల మందితో ప్రగతి నివేదనసభను నిర్వహించి టీఆర్ఎస్ తన రికార్డును తానే తిరగరాసింది. దాదాపు రెండువేల ఎకరాలకు పైగా …
Read More »ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు.. సీఎం కేసీఆర్
కొంగర కలాన్లో ప్రగతినివేదన సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఇది జనమా? ప్రభంజనమా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమం పుట్టుపూర్వోత్తరాల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను సవివరంగా తెలిపారు. తన ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు. ప్రగతి నివేదన సభకు రాష్ట్ర నలుమూలల …
Read More »ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా సీఎం కేసీఆర్
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి సెప్టెంబర్ 2న హైదరాబాద్లోని కొంగర కలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభకు జిల్లా నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేశారు. ప్రపంచమే నివ్వెరపోయే విధంగా.. ఇది జనమా.. ప్రభంజనమా అని అనుకొనే విధంగా తండోపతండాలుగా ప్రగతి నివేదన సభకు తరలివచ్చిన అన్నదమ్ములకు, అక్కాచెళ్లెళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాభివందనాలు తెలిపారు. ప్రగతి నివేదన సభా వేదికపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ …
Read More »కేసీఆర్ కి ప్రజలంతా కృతజ్ఞత తెలుపుకొనే వేదిక “ప్రగతి నివేదన సభ”
తెలంగాణలో టి.ఆర్.యస్ పార్టీ సెప్టెంబర్ 2 వ తేదీనాడు జరపబోయే చారిత్రాత్మక “ప్రగతి నివేదన సభ” పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి , ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల పాల్గొన్నారు. ఎన్నారై టి.ఆర్.యస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి మాట్లాడుతూ, దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని, ఎవరు కూడా ఆలోచించలేని చారిత్రాత్మక …
Read More »టీఆర్ఎస్ కు 101 సీట్లు గ్యారంటీ..సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ప్రగతి నివేదన సభ విజయవంతం కావడానికి కమిటీల ఏర్పాటు, బాధ్యతలు అప్పగించడం, తాజా రాజకీయ పరిణామాలపైన సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వచ్చే నెల 2 న జరగనున్న ప్రగతి నివేదన సభపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. రానున్న …
Read More »ప్రగతి నివేదన సభ..సీఎం కేసీఆర్ చేసిన సూచనలు ఇవే..!!
టీఆర్ఎస్ పార్టీ వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభ పేరిట రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం పరిధిలోని కొంగరకలాన్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సభ ఏర్పాట్లు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంగరకలాన్ బహిరంగ సభాస్థలిని పరిశీలించారు.ఈ సందర్బంగా పార్టీ ముఖ్యనాయకులకు కీలక సూచనలు చేశారు.సభా వేదికతో పాటు పార్కింగ్ ఏర్పాట్లను అక్కడున్న …
Read More »సీఎం కేసీఆర్ కీలక ప్రకటన..!!
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాల వారు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో తమ ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకోవడానికి స్థలాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె . చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వీటికోసం నగరంలోని కోకాపేట, ఘట్ కేసర్, మేడిపల్లి, మేడ్చల్, అబ్దుల్లా పూర్ మెట్, ఇంజాపూర్ ప్రాంతాల్లో స్థలాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రగతి భవన్ లో శుక్రవారం వివిధ కులాలకు స్థలాల కేటాయించే …
Read More »నగరంలో పెరిక భవన్ కు స్థలం, నిధులివ్వండి..!!
హైదరాబాద్ నగరంలో పెరిక కులస్తులకు భవనం నిర్మించడానికి అవసరమైన స్థలం, నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఎమ్మెల్సీ బోడకుంట వెంకటేశ్వర్లు ప్రగతి భవన్ లో గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఖైరతాబాద్ చౌరస్తాలో తమ కులానికి అత్యంత విలువైన స్థలం, భవనం ఉండేదని, కానీ రోడ్డు వెడల్పులో చాలా భాగం కోల్పోయామని వెంకటేశ్వర్లు వివరించారు. తమ కులస్థుల సామాజిక, విద్య రంగాల్లో పురోగతికోసం కార్యకలాపాలు చేపట్టడానికి హైదరాబాద్ లో …
Read More »