తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 23న ఏపీకి వెళ్లనున్నట్లు సమచారం. ఆయన విశాఖ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకునేందుకు కేసీఆర్ పయనం అవుతున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల సమయంలో కేసీఆర్తో రాజసూయ యాగాన్ని స్వరూపానందేంద్ర చేయించారు. ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేసీఆర్ విశాఖ శారదా పీఠానికి వస్తున్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న తర్వాత విశాఖ నుంచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి మలి విడత చర్చలకు సిఎం కేసీఆర్ …
Read More »57 ఏళ్లు నిండిన వృద్ధులకు పెన్షన్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్
గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కాబట్టి గ్రామాభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక గ్రామ కార్యదర్శిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా రూపొందించిన పంచాయతీరాజ్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి కాగానే, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలను ఉధృతంగా …
Read More »బతుకమ్మ చీరల పంపిణీ తేది ఖరారు…!!
ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ అంశాలతో పాటు, ఎన్నికల హామీలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా….బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయడానికి సిద్ధం చేసిన చీరలను ఈ నెల 19 నుంచి పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బతుకమ్మ పండుగ సందర్భంగానే పంచడానికి ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్ల ఆగిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుతం క్రిస్మస్ పండుగ సందర్భంగా …
Read More »మహమూద్ అలీకి హోంశాఖ..!!
సీఎం కేసీఆర్తో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రి మహమూద్ అలీకి శాఖను కేటాయించారు. ఆయనకు హోం శాఖను కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలో అలీ డిప్యూటీ సీఎంగా, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు.ఈ రోజు రాజ్భవన్లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎంగా కేసీఆర్, మంత్రిగా మహమూద్ అలీ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు.
Read More »సీఎం కేసీఆర్……. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు
నిర్మల్ పట్టణంలోని ఎన్టీయార్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన పద్మశాలి గర్జనలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం ఎన్నో అభివృద్ది, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉందని తెలిపారు. నేతన్న కుటుంబాల్లో వెలుగులు నింపిన నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కొనియాడారు. నేతన్న బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం …
Read More »ఆజ్తక్ సర్వే.. కేసీఆర్ సూపర్..! చంద్రబాబు పూర్..!
తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆజ్తక్లో ప్రసారమైన సర్వే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సర్వేలో కేసీఆర్ దూసుకుపోగా… చంద్రబాబు వెనకబడ్డారు. తెలంగాణలో సీఎం పనితీరుపై కేసీఆర్ ఫుల్ మార్క్స్ పడగా… ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఏపీలో సీఎం పనితీరు అంశంలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బెస్ట్ నాయకుడిగా జగన్కు అత్యధిక మార్కులు పడ్డాయి. ఇపుడీ ప్రభుత్వ పనితీరులోనూ కేసీఆర్ …
Read More »సవాళ్ళను ఎదుర్కొనే ధీశాలి కేసీఆర్..!
★ ఎలాంటి ప్రమాదకరమైన రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడని నాయకుడు ★ నాలుగేళ్లలో పేదల సంక్షేమమే ద్యేయంగా అనేక వినూత్న పథకాలకు శ్రీకారం ★ పారిశ్రామికంగా, వ్యవసాయికంగా చెప్పుకోదగిన స్థాయిలో అభివృద్ధి ★ పథకాలు , ప్రజల మీద నమ్మకంతోనే దైర్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ★ ఉద్యమం నుండీ సంచలన నిర్ణయాలతో విజయాలు సాధించడం కేసీఆర్ ప్రత్యేకత ★ వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సులువుగా విజయాన్నిసాధించే అవకాశం ★ ప్రముఖ …
Read More »అక్టోబర్ 8 తర్వాత ఎప్పుడైనా.. ఈసీ
గత కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లో జరుగుతాయని, డిసెంబర్లో ఫలితాలు వస్తాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం తెలిసిందే.ఈ క్రమంలోనే తాము తప్ప ఎవరూ ఇలాంటి ప్రకటనలు చేయొద్దని ఈసీ తర్వాత అసహనం వ్యక్తం చేసింది. అయితే కేసీఆర్ చెప్పినట్లే ఎన్నికల ప్రక్రియ పూర్తికానున్నట్లు స్పష్టమైన వెలువడుతున్నాయి.అక్టోబరు 8 తర్వాత ఎప్పుడైనాసరే ఎన్నికలు జరిగే అవకాశముందని శనివారం విడుదలైన ఈసీ ప్రకటనతో అర్థమవుతోంది. ముందస్తు …
Read More »తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనే
తెలంగాణలో మళ్లీ సర్కారు ఏర్పాటు చేసేది.. టీఆరెస్ పార్టీనేనన్నారు -AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ. కేసీయారే మరోమారు సీఎం అవుతారని అసద్ తేల్చి చెప్పారు. ఇతరపార్టీల్లోని నేతలెవరికీ ఆ స్థాయి లేదని స్పష్టం చేశారు. సర్కారును రద్దుచేసి ముందస్తుకు పోవాలంటే ఎంతో గుండెధైర్యం కావాలన్న అసదుద్దీన్.. అది కేసీయార్ ఒక్కరికే సాధ్యమన్నారు. నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు అందించిన సుపరిపాలనే.. టీఆరెస్ ను గెలిపించి తీరుతుందన్నారు. తమకు పదవుల మీద ఎప్పుడు …
Read More »కొండ సురేఖ కు వరంగల్ మేయర్ నరేందర్ సవాల్
కొండా సురేఖ చేసిన వాఖ్యాల పై వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ స్పందించి ఆమె కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడారు. కొండా దంపతుల ప్రవర్తన గురించి వరంగల్ నగర ప్రజలందరికీ తెలుసన్నారు. ప్రజాతీర్పుకు కొండా సురేఖ సిద్ధంగా ఉండాలి. ప్రజలు సరైన తీర్పు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎవరికెంత బలం ఉందో ఎన్నికల్లో తేల్చుకుందాం అని సురేఖకు నరేందర్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ మాకు …
Read More »