Home / Tag Archives: CM KCR (page 25)

Tag Archives: CM KCR

ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 కోట్లు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2019-20) పూర్తిస్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్‌ ప్రసంగాన్ని సీఎం కేసీఆర్‌ చదివి వినిపిస్తున్నారు. మార్చిలో ఆరు నెలల కాలానికి చట్టసభల ఆమోదం పొందిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పరిమితి ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో.. అక్టోబర్‌ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిన్న రాత్రి జరిగిన కేబినెట్‌ సమావేశంలో …

Read More »

సీఎం కేసీఆర్ కేబినెట్‌ విస్తరణ…కొత్త మంత్రుల శాఖలు ఇవే…!

సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం అంటే 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.తాజాగా కొత్త మంత్రులలో …

Read More »

రెండవ సారి మంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం…దద్దరిల్లిన రాజ్‌భవన్..!

తెలంగాణ కేబినెట్‌ విస్తరణలో సీఎం కేసీఆర్ తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారకరామారావు‌కు మంత్రిగా అవకాశం దక్కింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రెండవ సారి రాష్ట్రమంత్రిగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత హరీష్ రావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేటీఆర్ వేదికమీదకు రాగానే జై కేటీఆర్ అంటూ కార్యకర్తలు, నేతల నినాదాలతో రాజ్‌భవన్ దద్దరిల్లింది.నూతన గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ …

Read More »

తెలంగాణ కేబినెట్ విస్తరణ..కొత్తగా ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..!

సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన …

Read More »

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం…!

తెలంగాణ రాష్ట్ర రెండవ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో కొత్త గవర్నర్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్‌రావు, స్పీకర్ పోచారం, మంత్రులు, ఈటల రాజేందర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, జగదీష్ …

Read More »

తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని …

Read More »

సీఎం కేసీఆర్ చిరకాల స్వప్నం… అద్భుత దివ్యక్షేత్రంగా యాదాద్రి…!

గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం..అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో, పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్దతిలో, భగవత్ రామానుజ సంప్రదాయంలో యాదాద్రి నిర్మితమవుతుంది. దాదాపు 1000 ఎకరాల్లో అద్భుతమైన ఆలయ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇక 2.33 ఎకరాల్లో చేపట్టిన సువిశాలమైన ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ ప్రాంగణాలన్నీ వాస్తు, శిల్ప కళా వైభవంతో …

Read More »

ఎడిటోరియల్ : సిసలైన సాగునీటి దౌత్యవేత్త…కేసీఆర్…!

ఏ ముఖ్యమంత్రి అయినా…తన రాష్ట్రం…తన ప్రజలు బాగుండాలని కోరుకుంటాడు…దేశంలో మిగతా రాష్ట్రాలన్నింటికంటే…తన రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటాడు. కానీ కొందరు మాత్రమే..తన రాష్ట్రంతో పాటు..పక్క రాష్ట్రాలు, మొత్తంగా యావత్ దేశం బాగుండాలని కోరుకుంటారు. ప్రాంతీయ బేధం లేకుండా…అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారు. అలాంటి కొద్ది మంది నాయకుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు వరుసలో ఉంటారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే..వలస పాలకుల ఆధిపత్య ధోరణికి …

Read More »

రాజులు మంచివాళ్లు అయితే రాజ్యాలు సుభిక్షం..!

పాలించే రాజులు ప్రజా క్షేమాన్నికాంక్షించే సుపరిపాలకులు అయితే…ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయి అనే నానుడికి తెలుగు రాష్ట్రాల సీఎంలను చూస్తే అర్థమవుతుంది. అసలు శ్రీశైలం ప్రాజెక్టు నిండక ఎన్నేళ్లయింది… నాగార్జుసాగర్ గేట్లు తెరుస్తమని ఏనాడైనా అనుకున్నమా…..ముఖ్యంగా తెలంగాణలో కృష్ణమ్మ పరుగులు పెడుతుంటే చూసి మురిసి ఎన్నేళ్లు అయింది…జీవనది లాంటి కృష్ణమ్మ జాడ లేక…తెలుగు రాష్ట్రాలు ఎంతగా విలవిలలాడిపోయాయి. కానీ ఈసారి గోదావరి గంగమ్మ గలగలా పారుతుంటే…కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతుంటే …

Read More »

ముస్లీం సోదరులకు సీఎం కేసీఆర్ బక్రీద్ శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ముస్లీం సోదరసోదరిమణులకు ముస్లిం ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దానగుణానికి, మానవత్వానికి ప్రతీకగా జరుపుకొనే బక్రీద్ ఒక స్ఫూర్తి దాయకమైన పండుగ అని పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త బోధనలు, విధానాలు అందరికీ అనుసరణీమైనవని తెలిపారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat