Home / Tag Archives: CM KCR (page 12)

Tag Archives: CM KCR

టీఆర్‌ఎస్‌ పార్టీకి బ్యాంకుల్లో ఉన్న డబ్బు ఎంతో చెప్పిన కేసీఆర్‌

దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉందని.. అందుకే జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టినట్లు టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సభలో ఆయన ముగింపు ప్రసంగం చేశారు. ఒక లక్ష్యంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థిక శక్తిగా భారత్‌ అవతరిస్తుందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 90కి పైగా స్థానాలు టీఆర్‌ఎస్‌వేనని.. ఈ విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. ప్రసంగంలో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి …

Read More »

కొత్త రాజకీయ శక్తి అవసరం.. ప్లీనరీలో కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

దేశంలో స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో ప్రజలకు అందలేదని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. అనవసర పెడధోరణులు దేశంలో ఎక్కువ అవుతున్నాయని.. ఇలాంటి దురాచారాలు, దురాగతాలకు స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ పరిరక్షణ కోసం ప్రజలంతా కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో కేసీఆర్‌ ప్రసంగించారు. ప్లీనరీ వేదికపై తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం …

Read More »

మొదటి 20లో 19 తెలంగాణ గ్రామాలే.. కంగ్రాట్స్‌ సీఎం గారూ: కేటీఆర్‌ ట్వీట్‌

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సంసద్‌ ఆదర్శ గ్రామీణ యోజనలో దేశవ్యాప్తంగా మొదటి 10 స్థానాలతో పాటు మొదటి 20లోనూ 19 తెలంగాణ గ్రామాలే ఉండటం గర్వకారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పల్లె ప్రగతి లాంటి ప్రత్యేక కార్యక్రమాలు అమచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి అభిందనలు తెలిపారు. …

Read More »

తెలంగాణ వ్య‌తిరేకుల‌ను స‌రైన స‌మ‌యంలో నేల‌కేసి కొడుతాం

తెలంగాణ భ‌వ‌న్‌లో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఈ రోజు మంగళవారం  మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను దెబ్బ‌తీస్తోన్న తెలంగాణ వ్య‌తిరేకుల‌ను స‌రైన స‌మ‌యంలో నేల‌కేసి కొడుతామ‌ని స్ప‌ష్టం చేశారు.తెలంగాణ వ్య‌తిరేకులు ఆది నుంచి కుట్ర‌లు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. గుజ‌రాత్ ఏర్ప‌డి 62 ఏండ్లైనా క‌రెంట్ క‌ష్టాలున్నాయి. ఎనిమిదేండ్ల‌లో తెలంగాణ‌లో 24 గంట‌ల విద్యుత్ అందిస్తున్నామన్నారు. సంక్షేమం మీద అత్య‌ధికంగా ఖ‌ర్చు చేస్తున్న …

Read More »

బండి సంజయ్‌.. నీకు దమ్ముంటే ఆ నిధులు రప్పించు: హరీశ్‌ సవాల్‌

తెలంగాణకు న్యాయపరంగా రావాల్సిన నిధులు ఇవ్వకుండా బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. కేంద్రం ఏదో నిధులు ఇచ్చేస్తున్నట్లు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌ మాట్లాడారు. తెలంగాణ నిధులతో బిహార్‌, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆక్షేపించారు. బీజేపీ నేతలు ఉల్టా మాటలు కప్పిపెట్టి రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.7,183కోట్లు …

Read More »

దేశంలో ఎవరూ చేయని పనులు కేసీఆర్‌ చేసి చూపించారు: కేటీఆర్‌

దేశంలో ఎవరూ చేయని పనులు.. దశాబ్దాలుగా ఎక్కడా జరగని కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ చేసి చూపించారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్‌ అని… అన్ని రాష్ట్రాల సీఎంలతో ఆయన సత్సంబంధాలను కొనసాగిస్తున్నారని చెప్పారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్‌ మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థకు ఆదాయం ఇస్తున్న నాలుగో పెద్ద రాష్ట్రం తెలంగాణ అని.. ఈ …

Read More »

రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే: ఎర్రబెల్లి

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్‌ఎస్‌ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్‌ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్‌ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్‌ …

Read More »

దళితబంధుతో అనుకున్నదానికంటే ఎక్కువ లబ్ధి: కేసీఆర్‌

అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు పథకం మరింత వేగంగా చేరేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ పథకం కింద క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను సీఎం కార్యదర్శి రాహుల్‌బొజ్జా కేసీఆర్‌కు వివరించారు. రోజుకు 400 మంది చొప్పున ఇప్పటివరకు 25వేల అర్హులైన లబ్ధిదారులకు దళితబంధు అందించామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌మాట్లాడుతూ ప్రభుత్వం ముందుగానే దళితబంధు నిధులను విడుదల చేసిందని.. అర్హులను గుర్తించి వాటిని అందివ్వడంలో ఆలస్యం …

Read More »

కల్తీ విత్తన విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోండి: కేసీఆర్‌

ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి తీరతామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పంట ఉత్పత్తి తగ్గించే తీరుపై తిరోగమన విధాలను అవలంభిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్తీ విత్తనాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ఏఈవోలకు నిరంతర ట్రైనింగ్‌ క్లాసులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయ అధికారులు …

Read More »

మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మంలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే రేపటి మంత్రి కేటీఆర్   ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. ఈ-కామ‌ర్స్ పైన ఏర్పాటు చేసిన పార్ల‌మెంట్ క‌మిటీ స‌మావేశంతో పాటు తెలంగాణ ప్ర‌భుత్వ స్పేస్ టెక్ పాల‌సీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల నేప‌థ్యంలో కేటీఆర్ ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. మరో ఒక‌ట్రెండు రోజుల్లో ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న త‌దుప‌రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat