ఏపీ నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఇటీవల దాదాపు లక్షా 35 వేల గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం త్వరలోనే టీచర్ల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ తెలిపారు. తాజాగా తాడేపల్లిలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 400 మంది గ్రాడ్యుయేట్ టీచర్లకు ఉద్యోగ …
Read More »అమరావతి గురించి జాతీయ మీడియాతో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికార, పరిపాలనా వికేంద్రీకరణకు దిశగా రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముందడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిని లెజిస్టేటివ్ క్యాపిటల్గా కొనసాగిస్తూనే…విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తూ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించారు. అయితే మూడు రాజధానుల బిల్లును శాసనమండలిలో టీడీపీ అధినేత చంద్రబాబు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ను ప్రభావితం చేసి సెలెక్ట్ కమిటీకి పంపేలా చేశాడు. దీంతో ఆగ్రహించిన సీఎం …
Read More »ఆ విషయంలో ఆర్.నారాయణమూర్తిని చూసైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు మారుతారా..!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుపేద తల్లిదండ్రులు, విద్యావేత్తలు, హర్షం వ్యక్తం చేశారు. కాని టీడీపీ అధినేత చంద్రబాబుతో, ఆయన పుత్రరత్నం లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు అమ్మభాషను చంపేస్తున్నారు… తెలుగు భాషకు జగన్ సర్కార్ అన్యాయం చేస్తుందని గగ్గోలు పెట్టారు. ఇక బాబుగారి అనుకుల మీడియా అయితే..ఇంగ్లీష్ మీడియంతో …
Read More »ఇంగ్లీష్ మీడియం నిర్ణయం చారిత్రాత్మకం.. సీఎం జగన్కు ఎన్. రామ్ అభినందనలు..!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్య అందించాలని…సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు భాషను ఇంగ్లీష్ మీడియంపై ప్రతిపక్ష టీడీపీతో సహా, జనసేన అధినేత పవన్కల్యాణ్లు తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు హైకోర్టు కూడా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పింది. అయితే ది హిందూ గ్రూపు ఛైర్మన్ ఎన్రామ్ మాత్రం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ …
Read More »బ్రేకింగ్.. ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్.. ఇక వరుస నోటిఫికేషన్లు..ఏఏ ఉద్యోగాలంటే..!
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్షన్నర గ్రామ సచివాలయ, వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా ఏపీపీఎస్సీ కింద ఖాళీగా ఉన్న 63 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో చెప్పినట్లు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో …
Read More »ఇక మీ పనైపోయిందని అర్థమైందా జేసీ… సీఎం జగన్పై నోరుపారేసుకుంటున్నావు..!
వివాదాస్పద టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నోటికి అడ్డూ అదుపూ ఉండదు.. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లా రాజకీయాలను జేసీ బ్రదర్స్ శాసించారు. జిల్లాలో భూకబ్జాలు, బస్సుల వ్యాపారం, ఫ్యాక్టరీల దగ్గర కమీషన్లు, ఆఖరకు చికెన్ షాపుల దగ్గర జే ట్యాక్స్లు..ఇలా జిల్లాలో జేసీ బ్రదర్స్ అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »లోకేషూ.. మతి ఉండే మాట్లాడుతున్నావా.. ఆ చెత్త ట్వీట్లేంటీ..నువ్వు మారవా…!
దొంగే దొంగా దొంగా అరిచినట్లు..తాము చేసే తప్పులన్నీ చేసేస్తూ..ఎదుటోళ్ల మీద నెట్టేసి బురదడజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…గతంలో ఎన్టీయే గవర్నమెంట్లో ఉంటూ..తమ పార్టీ ఎంపీలను కేంద్రమంత్రులుగా చేసుకుని కూడా..అదిగో కేసీఆర్, మోదీ, జగన్లు ఒకటై టీడీపీపై కుట్ర చేస్తున్నారంటూ బురద జల్లారు..ఏమైంది ఏపీ ప్రజలు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారు..అయినా తండ్రీ కొడుకులు ఏం మారలేదు..ఇప్పుడు లోకేష్ కూడా తన బాబును మించిపోయి జగన్పై బురద జల్లడం …
Read More »చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదంటున్న వైసీపీ సర్కార్..!
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు… స్పీకర్ షరీఫ్ను అడ్డం పెట్టుకుని కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే ఏకంగా శాసనమండలిని రద్దు చేసి మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ నేతలు, అమరావతి ఆందోళనకారులు హైకోర్టులో కేసులు వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. అయినా …
Read More »సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ నంది అవార్డుల ప్రకటన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నపుడు ప్రతియేట ఏపీ ప్రభుత్వం ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటీనటులకు నంది పురస్కారాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2011లో చివరిసారిగా ఏపీ ప్రభుత్వం అవార్డులను ప్రకటించి పురస్కారాలను అందజేసింది. తరువాత వచ్చిన టీడీపీ పార్టీ నంది అవార్డుల పురస్కార ప్రధాన కార్యక్రమాన్ని వాయిదా వేసారు.తాజాగా 2019 ఎన్నికల్లో వై.యస్.జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇటీవలే మెగాస్టార్ …
Read More »అమ్మఒడిపథకంపై జర్మన్ నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసలు..!
ఇటీవల ఏపీలో సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే..అమ్మఒడి పథకం కింద బడికి పిల్లలను పంపించే తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం ప్రభుత్వ అందించనుంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమ్మఒడిని కాస్తా ఆంక్షల ఒడిగా చేశారని గుడ్డిగా విమర్శలు చేస్తోంది. తాజాగా అమ్మ ఒడి పథకంపై నోబెల్ అవార్డు …
Read More »