Political ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.. పశ్చిమ మధ్య బంగళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుఫాను ప్రభావంతో రాబోయే కొద్ది రోజుల్లో వర్షాలు భారీగానే పడనున్నట్టు తెలుస్తుంది.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం మీడియాతో సమీక్ష నిర్వహించి తుఫాను పరిస్థితులపై మాట్లాడారు.. మాండోస్ తుఫాను ప్రభావం పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఏవిధంగా ఉండని విషయాన్ని …
Read More »