విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. టీచర్లను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో జగన్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మార్చి 15 నుంచి నాడు-నేడు కార్యక్రమం కింద రెండో విడత పనులు మొదలు పెట్టాలని సీఎం ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల్లో టీచర్ …
Read More »