Ap Employees Salaries ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మూడు వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉద్యోగుల సంఘం సలహాదారుడు అయిన చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి ఏ ఒక్కరికి అన్యాయం జరగలేదని అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏమాత్రం అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు అన్నివేళ అన్ని విధాల మీరు చేయడానికి …
Read More »