దేశవ్యాప్తంగా2018-19 విద్యా సంవత్సరానికికు పైగా ప్రయివేటు ఇంజినీరింగ్ కళాశాలలు త్వరలో మూతబడనున్నాయి. 2018-19 విద్యా సంవత్సరానికి గానూ.. ఈ కళాశాలలు ఎలాంటి అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టవద్దని కేంద్ర మానవ వనరుల శాఖ సూచించినట్లు సమాచారం. గత ఐదేళ్లుగా సదరు కళాశాలల్లో ప్రవేశాలు తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మానవ వనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గత ఐదేళ్లుగా దాదాపు 300 కళాశాలల్లో ప్రవేశాల …
Read More »