2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు తమ నియోజకవర్గాలకు వందల కోట్లను తరలించిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో చెకింగ్లో భాగంగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుకు చెందిన రూ. 1.92 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనవేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. …
Read More »