తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ పై త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు .యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలనే తలంపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చరితార్థుడయ్యారని అయన ప్రశంసించారు. see also :రాజ్యసభకు పురందీశ్వరి…ఏ రాష్ట్రం నుంచి అంటే..? see also :ట్రిబ్యునల్ ముందు..సామాన్యుడిలా మంత్రి హరీశ్ రావు..! వివరాల్లోకి వెళ్తే..నిన్న ( శుక్రవారం ) అయన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి …
Read More »