సింగరేణి కార్మికులకు దీపావళి కానుకను ప్రకటించింది కోల్ ఇండియా. ఇందులో భాగంగా దీపావళి సందర్భంగా సింగరేణి కార్మికులకు రూ.64,700 పీఎల్ఆర్ బోనస్ ఇచ్చేందుకు కోలిండియా ముందుకొచ్చింది. కోలిండియా యజమాన్యం ఈ మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరించిందని హెచ్ఎంఎస్ వేజ్ బోర్డు సభ్యుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోలిండియా యజమాన్యం జరిపిన చర్చల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. గతేడాది రూ.60,500లు బోనసిచ్చిన ఈ …
Read More »