వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్పై దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియాతో ఆట్లాడుతూ.. మాస్ ఫాలోయింగ్లో జగన్కు ఏ మాత్రం తీసిపోనని, తాను కనుక పాదయాత్ర చేస్తూ జగన్ కంటే ఎక్కువ మంది ప్రజలు తరలి వస్తారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్ …
Read More »టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై వైరల్ న్యూస్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. అయితే, జగన్ పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతూ.. జగన్ అడుగులో అడుగు వేస్తుండటం గమనార్హం. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను పలుకరిస్తూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసా కల్పిస్తూ …
Read More »చింతమనేని నీకు దమ్ము ధైర్యముంటే వచ్చి నన్ను-మహిళ సవాలు .
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు మీద ఉన్న ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బొమ్మ చినిగిందని ఆ బస్సు డ్రైవర్ ,కండక్టర్ మీద విరుచుపడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి తెగబడిన సంగతి తెల్సిందే. దీనికి నిరసనగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద నిప్పులు చెరిగారు …
Read More »గొప్ప ఔదార్యాన్ని చాటుకున్న వైసీపీ ఎమ్మెల్సీ ..!
ఆయన అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ..అయితేనేమి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కేవలం ఫ్లెక్సీ మీద టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటో చినిగిందని పెదపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన గరికపాటి నాగేశ్వరరావుపై దాడికి తెగబడ్డాడు.ఇంతకూ అంతమంచి క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే ఎవరు అని ఆలోచిస్తున్నారా ..ఇంకా ఎవరు మీరు అనుకునే అతనే .. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేరళ సీఎం ఒక సాధారణ …
Read More »ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చింతమనేని హాల్ చల్
అధికారిక తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు జైలు శిక్షపడినా కూడా అయన పవర్తనలో ఏ మాత్రం మారలేదు. వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే చింతమనేని తాజాగా ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది.అయితే ఆ …
Read More »చింతమనేని ప్రభాకర్…పదవి ఔట్
ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు పదవీగండం వస్తుందా?రాదా అన్న చర్చ జరుగుతుంది. సాధారణంగా అయితే సుప్రింకోర్టు తీర్పు ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష పడితే ఆటోమాటిక్ గా పదవి పోతుందని అంటారు. అయితే వెంటనే బెయిల్ వస్తే ఏమి చేయాలన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు లేదా నేతలకు ఏదైనా …
Read More »ఏపీ రాజధాని భూముల్లో.. టీడీపీ ఎమ్మెల్యే గేదెలు పడ్డాయ్..!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ రాజధాని అమరావతి కోసం వేలాది ఎకరాల పంట భూములను తీసుకున్నారు. రాజధాని సేకరణకు గుంటూరు జిల్లాలో సేకరించిన భూములన్ని కూడా పచ్చని పంట పొలాలతో కళకళలాడేవే. ఈ భూముల్లో యేడాదికి మూడు పంటలు పండేవి. రాజధానికి భూముల సేకరణ విషయంలో ఎన్నో అభ్యంతరాలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రెండేళ్లలోనే ప్రపంచం గర్వించదగ్గ రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. అయితే వాస్తవానికి ఇప్పటకీ …
Read More »మహిళలపై ఆగని చింతమనేని దాడులు -నిన్న వనజాక్షి ..నేడు మారతమ్మ ..
ఏపీ లోని దెందులూరు అసెంబ్లీ నియోజక వర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు .అయితే ఇటివల ఆయన ఇసుక అక్రమాలను అడ్డుకుంటుంది అని నెపంతో మహిళా ఎమ్మార్వో అధికారి అయిన వనజాక్షి మీద దాడి చేసిన సంగతి విదితమే .ఆ విషయంలో ఏకంగా అధికారిదే తప్పు అని తేల్చేసి ఆమె చేత క్షమాపణ చెప్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా …
Read More »