రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిరోజూ బులెటిన్ ఇస్తుంది. నిర్ధారించిన ఈ సమాచారాన్ని మాత్రమే పత్రికలు, టీవీలు పరిగణలోకి తీసుకోవాలని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మీడియాకు సూచనలిచ్చారు. కరోనా కేసుల విషయంలో, వైరస్ వల్ల మరణాల విషయంలో నిర్ధారణలేని సమాచారాన్ని ప్రచురించరాదని, ప్రసారం చేయరాదన్నారు. మార్చి 20వ తేదీన విశాఖలో కరోనా వైరస్ మరణం అటూ పలు వార్తసంస్థలు, ఛానళ్లు తప్పుడు సమాచారాన్ని …
Read More »సీఎం జగన్ మానవతావాదానికి అధికారులు ఎలా ఫీలవుతున్నారో తెలుసా.?
ఏపీ ముఖ్యమంత్రి, యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరి ప్రశంసలు పొందుతున్నారు. రాజకీయాలు, గెలుపోటములు పక్కన పెడితే హద్దులు లేని మానవత్వాన్ని ప్రదర్శించే వ్యక్తిగా ఈ యువ సిఎం చరిత్రలో నిలిచి పోతారు. తాజాగా జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాని నరేంద్రమోడిని కలిసినపుడు సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కూడా వెంట తీసుకెళ్లారు. రాజకీయాల్లో, పాలనాపరమైన విధానాల్లో ఇది కచ్చితంగా గొప్ప విషయం.. సాధారణంగా ఎవరూ అటువంటి చాన్స్ అధికారులకివ్వరు.. …
Read More »