ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు దేశంలో.. అత్యంత సీనియర్ నాయకుడుని నేనే అని చెప్పుకుంటారు. అయితే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబుకు ముగ్గురు నేతలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ ముగ్గురు నేతల్లో.. ఒకరు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మరొకరు మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఇంకొకరు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష …
Read More »పవన్ వాడకం అయిపోలేదు.. చంద్రబాబు సంచలనం..!
జనసేన పార్టీ పై అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు సమయం దొరినప్పుడల్లా పచ్చబుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …
Read More »లగడపాటికి ఊహించని షాక్ ఇచ్చిన చంద్రబాబు.. కారణాలు ఇవే..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. లగడపాటి రాజగోపాల్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చారని సమాచారం. విశాఖపట్నంలో 200 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ను ఏర్పాటు చేయాలని తలిచారు. దీనికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించగా లగడపాటికి చెందిన ల్యాంకో దక్కించుకుంది. అయితే ఈ టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం వీటిని రద్దు చేసింది. మెడిటెక్ జోన్ టెండర్లను గతంలో 400 కోట్లకు టెండర్లు పిలిస్తే లగడపాటికి చెందిన ల్యంకో …
Read More »బాలకృష్ణ తీరు పై రగిలిపోతున్న టీడీపీ నేతలు..!
సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేతలు కలవరపడుతూ తమలోని …
Read More »రాజధాని నిర్మిస్తున్నడా ..!సినిమా తీస్తున్నడా -బోయపాటితో బాబు భేటీ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా నవ్యాంధ్ర రాజధాని అలా కడతాను ..ఇలా కడతాను అని ఏ దేశ పర్యటనకు వెళ్ళిన కానీ ఆ దేశ రాజధానిలా నిర్మిస్తా తన ఆస్థాన మీడియా ద్వారా ప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే . అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒక …
Read More »చంద్రబాబును భయపెట్టిన పవన్.. చివరికి బాబు..!
ఏపీ వంటి బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్షనే. దీంతో ప్రతిపక్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్టబోతోంది.. వంటి కీలక విషయంపై దృష్టి సారించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే మిత్రపక్షంగా ఉన్న జనసేన విషయంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకపోవడంపై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ ఎప్పుడు …
Read More »టీడీపీలో హాట్ టాపిక్.. చంద్రబాబు వర్సెస్ కమ్మ కుంపటి..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై సొంత క్యాస్ట్ నుంచే వ్యతిరే సెగలు చెలరేగుతున్నాయి. కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఊరించి ఊరించి తిరుమల పాలక మండలి బోర్డు చైర్మన్ పదవిని కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ చేతిలో పెట్టారు బాబు. దీంతో ఇప్పటి వరకు ఈ పదవిని తమకే కట్టబెడతారని భావించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన …
Read More »చంద్రబాబు జబర్ధస్త్ ప్లాప్ షో.. టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..!
ఏపీలో అధికారం చెలాయిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ టీడీపీపై పెద్ద బాంబు పడే సూచనలు కనిపిస్తున్నాయా.. మరో ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల సమయానికి పార్టీ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోనుందా.. కీలకమైన నేతలు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారా.. దీంతో నియోజకవర్గాలకు నియోజకవర్గాలే టీడీపీ ఖాతా నుంచి చేజారిపోతున్నాయా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు విశ్విస్తున్న, ప్రజల్లో బలంగా ఉన్న పార్టీల వైపు టీడీపీ నేతలు …
Read More »టీడీపీ నుండి 63 మంది అవుట్.. బాబు రహస్య సర్వే పై ప్రముఖ ఆంగ్ల పత్రిక సంచలన కథనం..!
2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత తనకు అత్యంత నమ్మకమైన ఒక ఏజెన్సీ ద్వారా చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. అయితే ఈ సర్వే రిపోర్ట్ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 106 మంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల్లో కేవలం 43 మంది మాత్రమే తిరిగి విజయం …
Read More »టీడీపీకి చుక్కలు చూపిస్తున్న మాజీ మంత్రి రావెల కిషోర్బాబు..!
ఏపీ టీడీపీ నేత మాజీ మంత్రి రావెల కిషోర్బాబు టీడీపీపై తిరుగుబాటు బావుటా వేసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ నేతలే చెబుతున్నారు. మంత్రి పదవి పోయిన తర్వాత రావెల టీడీపీ అధిష్టానంపై కుతకుతలాడిపోతున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాటంపై టీడీపీ వైఖరికి విరుద్థంగా రావెల వ్యాఖ్యానించారు. ఇది చంద్రబాబును నేరుగా ఉద్దేశించి కాకపోయినా పార్టీని మాత్రం ఇరకాటంలోకి నెట్టేదే. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రావెల …
Read More »