పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి పురందేశ్వరి లేఖ రాశారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని పునః పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంట్రాక్టర్ ట్రాన్స్ ట్రాయ్ 14% తక్కువ కోట్ చేసి కాంట్రాక్టు దక్కించుకుందని… అంత తక్కువకు ప్రాజెక్టు పూర్తిచేయడం అసంభవమని లేఖలో పేర్కొన్నారు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం, సమర్ధత లోటు తెలిసి కూడా రాష్ట్రప్రభుత్వం 3సంవత్సరాల విలువైన సమయం వృధా చేసిందని విమర్శించారు. కేంద్రం అన్ని …
Read More »టీడీపీలో అనుకూల “తమ్ముళ్ల” తోనే సింగపూర్ యాత్ర..
ఏపీలో అధికార పార్టీ టీడీపీకి చెందిన రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ యాత్రకు తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో మొత్తం రైతుల సంఖ్య 26 వేలు.. సింగపూర్ పర్యటనకు ఆసక్తి చూపించింది 123 మందే.. అందులో తొలి విడతగా 34 మంది రైతుల ఎంపిక.. వీరిలో టీడీపీ నేతలే అధికం.. మిగిలిన వారూ ఆ పార్టీ సానుభూతిపరులే రైతులతో సింగపూర్ యాత్రకు జెండా ఊపిన 24గంటల్లో ప్రభుత్వ బండారం బయటపడింది. అక్కడ …
Read More »టీడీపీ చాప్టర్ క్లోజ్ అయినట్టేనా..?
ఏపీ అధికార పక్షం టీడీపీ తెలంగాణలో చేతులెత్తేసినట్లేనని అక్కడ టీడీపీ దాదాపుగా లేనట్లేనని చెప్పుకోవాలి. టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వెళ్లిపోవడం ఆ పార్టీకి గట్టి దెబ్బే. రేవంత్ లాంటి ఫైర్ ఉన్న నేతలు తెలంగాణ టీడీపీలో కనుచూపు మేరలో కనపడటం లేదు. వాస్తవానికి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పూర్తిగా ఏపీ పైనే దృష్టి పెట్టారు. అక్కడ ప్రతిపక్షం వైసీపీ …
Read More »నామా నాగేశ్వరరావు చంద్రబాబు కామెంట్ .. మరి ఇంతనా
టిడిపి మాజీ ఎమ్.పి నామా నాగేశ్వరరావు పై ఒక మహిళ చేసిన ఆరోపణలపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. అయితే అది నామా వ్యవక్తిగత వ్యవహారమని ఆయన పేర్కొన్నారు. ఆయనతో చర్చిస్తానని, చూద్దాం అంటూ మీడియా సమావేశం ముగించారు కాగా తాను ముఖ్యమంత్రి చంద్రబాబు కు నామా పై పిర్యాదు చేశానని, మహిళల పట్ల నామా వ్యవహరిస్తున్న తీరుపై ఆడియో, వీడియో సిడి ల ఆధారాలను కూడా పంపించానని …
Read More »బిగ్ బ్రేకింగ్.. లక్ష్మీస్ ఎన్టీఆర్.. చంద్రబాబు పాత్రలో నటించేది ఆ నటుడేనా..?
రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి.. నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …
Read More »జగన్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే చంద్రబాబు భయంతో మైండ్గేమ్
వచ్చె నెల నవంబర్ 2 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత …
Read More »టీడీపీ నయా కరివేపాక్.. ఫ్యూచర్ ఏంటో..?
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …
Read More »ఎక్కువ మంది పిల్లల్ని కనండి…నేను చూసుకుంటా…చంద్రబాబు
ప్రభుత్వాల ప్రచారానికి మద్దతుగా నేను ఒక్క కొడుకుతో కుటుంబ నియంత్రణ పాటించాను. కాని ఇప్పుడు అలా చేయడం తప్పు. మన వెనుకటి తరం ఇలాగే ఆలోచిస్తే మనం లేకపోయేవాళ్లం. అందుకే ఒక్కరు కాకుండా ఇద్దరు లేదా ముగ్గురిని కనాలంటూ చంద్రబాబు నాయుడు తాజాగా ఒక మీటింగ్లో చెప్పడం అందరికి షాక్ ఇచ్చింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎక్కువ మంది పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు సూచించారు. కుటుంబ నియంత్రణ పాటించాలనేది …
Read More »టీడీపీకి రాజీనామా దిశగా రేవంత్ రెడ్డి.. చక్రం తిప్పిన కేంద్ర మాజీ మంత్రి..!
తెలంగాణలో జరిగే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు వ్యవహారం టీ- టీడీపీలో కలకలం రేగుతోంది. పొత్తుకు అనుకూలంగా.. వ్యతిరేకంగా టీడీపీ రెండు వర్గాలుగా చీలి పోవడంతో ఆ పార్టీని ఓ రకమైన సంక్షోభంలోకి నెట్టిందనే చెప్పాలి. ఇటీవల చంద్రబాబుతో జరిగిన టీ- టీడీపీ నేతల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్తో పొత్తు వ్యవహారాన్ని చంద్రబాబు ఖండించలేదు. టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే, టీఆర్ఎస్ …
Read More »చంద్రబాబు సర్కార్ పై వర్మ సంచలనం..!
ఏపీ రాజధాని అమరావతిలో అసెంబ్లి నిర్మాణం పై మల్లగుల్లాలు పడుతోంది చంద్రబాబు సర్కార్. ఇప్పటికే వేలకోట్లు ఖర్చు చేసినా ఇంత వరకు ఒక్క డిజైన్ కూడా సెట్ అవలేదు. దీంతో దర్శక దిగ్గజం రాజమౌళి సలహాలు తీసుకోవాలంటూ నార్మన్ సంస్థకు, సీఆర్డీఏ అధికారులకు సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం పై మిస్టర్ వివాదం రామ్ గోపాల్ వర్మ రంగంలోకి దిగారు. కోట్లాది రూపాయలు వెచ్చించి అసెంబ్లీని …
Read More »