ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజ స్వరూపాన్ని మరోసారి బయట పెట్టారు విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు. కాగా, ఈ రోజు ఓ ఛానెట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, నాడు ఏపీ మంత్రివర్గ విస్తరణలో భాగంగా చోటు దక్కకపోవడంతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఈ రోజు …
Read More »లోకేష్ ఫస్ట్ స్పీచ్.. టీడీపీ నేతల ముఖచిత్రాలు చూస్తే..?
ఏ చెట్టూ లేని చోట ఆముదం మొక్కే మహా వృక్షం అనే సామెత గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది.. ఇప్పుడు ఆ సామెత మాకెందుకు అంటారా.. అక్కడికే వస్తున్నాం.. అసలు విషయం ఏంటంటే తాజాగా ఏపీ మంత్రివర్గంలోకి వచ్చిన చంద్రబాబు తనయుడు నారా లోకేష్.. ఇప్పటికే అనేక సందర్భాల్లో మైక్ పట్టుకొని తన ట్యాలెంట్ చూపించారు. ఆయన ట్యాలెంట్ పవర్ ఎలా ఉంటుందంటే.. స్వయాన టీడీపీ వర్గీయులకే షాక్ల …
Read More »జగన్ క్యారెక్టర్ పై.. అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్న చంద్రబాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజల బాట పట్టారు. ఇక పాదయాత్రకి విశేష స్పందన రావడంతో టీడీపీ నేతలు ఒక్కొకరుగా బయటకు వచ్చి జగన్ పై బురదజల్లడానికి పూనుకున్నారు. అయితే జగన్ కూడా తన పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా వారికి షాక్ ఇస్తూ సవాల్ విసురుతున్నారు. ఇక తాజగా ఏపీలో శాసనసభ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ప్రధాన …
Read More »వెలుగులోకి వచ్చిన టీడీపీ నేతల అరాచకం!
ప్రస్తుతం అధికారం మాదే.. మేము ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్నట్లుగా విర్రవీగుతున్నారు టీడీపీ నేతలు. టీడీపీ నేతల ఆగడాలు అంతటితో ఆగడం లేదు. ప్రభుత్వ అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు టీడీపీ నేతల బాధితులే. టీడీపీ నేతల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా అక్కడ కూడా టీడీపీ నేతల పెత్తనమే చెలామణి అవుతుంది. దీంతో సామాన్య ప్రజలు అటు మింగలేక.. ఇటు కక్కలేక చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు …
Read More »జగన్ సవాల్.. స్వీకరించలేనన్న”40″ ఇయర్స్ బాబు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక పాదయాత్రలో భాగంగా.. ప్యారడైజ్ లీక్స్ విషయంలో స్పందిచింన జగన్.. చంద్రబాబుకు 15 రోజులు గడువు ఇచ్చి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ విసిరిన సవాల్కి చంద్రబాబు విచిత్రంగా స్పందిచారు. ప్యారడైజ్ లీక్స్ వ్యవహారంలో జగన్ పేరు పత్రికల్లో వచ్చింది. జగన్ అవినీతి పరుడని అక్రమ పెట్టుబడులు ఉన్నాయని.. నల్లడబ్బు ఎలా సంపాదించారని.. …
Read More »“బాబు దిగిపోతేనే జాబు”.. ‘ఈనాడు’ సంచలన కథనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను గ్రాండ్గా స్టార్ట్ చేశారు. పాదయాత్రలో భాగంగా.. వైఎస్ ఎస్టేట్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ స్పీచ్తో ఆ ప్రాంగణం మొత్తం దద్ధరిల్లి పోయింది. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబుపై ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. ఇక జగన్ పాదయాత్ర సందర్భంగా ఇడుపులపాయ మొత్తం కనీ వినీ ఎరుగని రీతిలో జనసంద్రమైంది. అంతే కాకుండా …
Read More »ఓటుకు నోటు.. చంద్రబాబుకు ఊహించని పోటు..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రని గ్రాండ్ ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజులో బాగంగా నిర్వమించిన బహిరంగ సబలో జగన్ స్పీచ్ని అదరగొట్టారు. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. ఇప్పటికే జగన్ పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నించిన టీడీపీ బ్యాచ్కి దిమ్మతిరిగే షాక్ తగలనుందనే వార్త ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. …
Read More »చంద్రబాబుకు.. జగన్ బ్లాస్టింగ్ సవాల్..!
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను అశేష జనసంద్రం మధ్య ప్రారంబించారు. జగన్ పాదయాత్ర తొలిరోజు.. తొలి ప్రసంగాన్ని కసితో ప్రారంభించారు. వైయస్సార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు సర్కార్ చేస్తున్న అరాచకాల పై ద్వజమెత్తారు. అత్యంత ఆశక్తిగా సాగిన ప్రసంగంలో.. జగన్ చంద్రబాబుకు బ్లాస్టిగ్ సవాల్ను విసిరారు. ఇటీవల నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో రూ. 200 కోట్లు ఖర్చు చేసి టీడీపీ …
Read More »మాహానేత వైయస్ఆర్ గురించి.. జగన్ బ్లాస్టింగ్ స్పీచ్..!
రాష్ట్ర ప్రజలసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి చరిత్రాత్మకమైన ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. కనీవినీ ఎరుగని రీతిలో.. అట్టహాసంగా ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ బ్లాస్టింగ్ ప్రసంగం చేశారు. ఇక ఆ ప్రసంగంలో జగన్ మాట్లాడుతూ.. దివంగత మహానేత రాజశేఖర రెడ్డికి మరణం లేదని… ఎందుకంటే ఆయన చనిపోయినా, ప్రతి గుండెలో ఆయన నిలిచే ఉన్నారని జగన్ …
Read More »చంద్రబాబు సర్కారుకు కేంద్రం సంచలన లేఖ..!
ఏపీ సర్కార్కి కేంద్రం షాక్ ఇచ్చింది.. షాక్ అంటే అలా ఇలా కాదు.. చంద్రబాబు సర్కార్ అవలంబిస్తున్న తీరు పై ఓ లేఖ రాయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. సాక్ష్యాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కే విధంగా వ్యవహరించటం సరికాదని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హోం శాఖకు చెందిన అండర్ సెక్రటరీ ముఖేష్ షెనాయ్ ఘాటు పదజాలంతో నవంబర్ 2న …
Read More »