Home / Tag Archives: Chandrababu (page 21)

Tag Archives: Chandrababu

మాచర్ల ‎ఘటనపై టీడీపీ రాజకీయం..మంత్రి కన్నబాబు ఫైర్..!

మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాజాగా కాకినాడ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాచర్ల ఘటనపై స్పందించారు. తొలుత సీఎం జగన్‌పై మంత్రి కన్నబాబు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్‌సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని …

Read More »

చంద్రబాబుకు డబుల్‌షాక్… వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు…!

స్ధానిక సంస్థల ఎన్నికల వేళ..చంద్రబాబుకు వరుస షాక్‌‌లు తగులుతున్నాయి. రోజుకో టీడీపీ సీనియర్ నేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాయి. ఇప్పటి వరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే…ఇప్పుడు ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారు. వాళ్లు ఎవరో కాదు..ప్రకాశంలో జిల్లాలొ ఒకే పార్టీలో ఉన్నా బద్ధ శత్రువులుగా వ్యవహరించే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌‌లు. వీరిద్దరూ కలిసి ఒకేసారి …

Read More »

చంద్రబాబుకు మరో షాక్..వైసీపీలో చేరిన రామసుబ్బారెడ్డి..!

అంతా అనుకున్నట్లే జరిగింది. గత కొద్ది రోజులుగా ఊహించినట్లే కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ స్వయంగా రామసుబ్బారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు కీలక టీడీపీ నేతలు వైసీపీలో చేరారు, ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీలో ఎవరికీ నమ్మకం లేదని,  …

Read More »

ప్రొద్దుటూర్ పంచాయతీతో తలపట్టుకున్న చంద్రబాబు..!

వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ నానాటికి భూస్థాపితమవుతోంది. ఇప్పటికే కడప జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, పులివెందుల ఇన్‌చార్జీ సతీష్ కుమార్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఇక మాజీమంత్రి, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి , రాయచోటికి చెందిన మరో సీనియర్ నేత, పాలకొండ్రాయుడు సైతం వైసీపీలో చేరనున్నారు. అయితే  ప్రొద్దుటూరు టీడీపీలో ఇద్దరు కీలక నేతల మధ్య విబేధాలు ఆ పార్టీ కొంప ముంచుతున్నాయి. ప్రొద్దుటూర్‌లో …

Read More »

మాచర్లలో టీడీపీ నేతలను ఉరికించిన స్థానికులు..దాడి చేసింది కాల్‌మనీ బాధితుడేనా..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చురేపాలని కుట్రలు చేస్తున్నాడు. స్థానిక సంస్థల ఎన్నికలలో గుంటూరు జిల్లాలోని మాచవరంలో నామినేషన్లు వేయడానికి వెళ్లగా వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. ఈ మేరకు చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మహేశ్వరావు, మాజీ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్నలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు 10 కార్లలో మాచవరానికి …

Read More »

బెజవాడ టీడీపీ మేయర్ అభ్యర్ధిగా శ్వేత.. ఎవరీ శ్వేత ?

విజయవాడ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిని ఆపార్టీ అధిష్టానం ఫైనల్ చేసింది. టీడీపీ తరపున మేయర్ అభ్యర్థి గా కేశినేని శ్వేతను రంగంలోకి దింపుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రెండో కుమార్తె ఈ కేశినేని శ్వేతా. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈమె కేశినేని నాని తరుపున విస్తృతంగా ప్రచారం చేసారు. అలాగే గతంలో జరిగిన యూఎస్ ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ తరుపున అక్కడ ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా …

Read More »

మరోసారి ఓటుకు నోటుకు చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడా.. అందుకే కావాలనే వర్ల రామయ్యకు సీటు ఇచ్చాడా..!

40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఓటుకు నోటుకు స్కెచ్ వేస్తున్నాడా…అందుకే ఓడిపోయే సీటు అని తెలిసినా..డబ్బుతో కొనుగోలు చేయచ్చు అనే కుటిలపూరిత ఆలోచనతో వర్ల రామయ్యకు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చాడా…తన అక్రమ డబ్బుతో మరోసారి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని పన్నాగం పన్నాడా..ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ ఎంపీ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు మరోసారి ఓటుకు కోట్లుకు స్కెచ్ వేస్తున్నట్లు …

Read More »

లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏం జరగనుందో చెప్పిన తోట త్రిమూర్తులు

34 సంవత్సరాలుగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని వీడలేని పరిస్ధితుల్లో, భయంకరమైన మోసం చేసేటటువంటి పరిస్థితులను చూసి, ఇంకెంతకాలం మోసపోతామని, ఈ మోసపూరితమైన మాటల నుంచి భయటకు రావాలనే ఉద్ధేశ్యంతోనే కదిరి బాబూరావు బయటకు వచ్చారని తోట త్రిమూర్తులు తెలిపారు. చంద్రబాబు మోసపూరిత మాటల వల్లే పార్టీని వీడానని స్వయంగా బాబూరావు చెప్పారని, అదీ చంద్రబాబు నైజమన్నారు. మేనిఫెస్టోను ఒక బైబిల్‌లా, ఖురాన్‌లో నమ్మేటటువంటి వ్యక్తి జగన్మోహన్‌ రెడ్డి అని, ఆయన …

Read More »

రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు కుటిల రాజకీయం…టీడీపీ అభ్యర్థిగా వర్ల రామయ్య..!

స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరు పొందింది. దళితులకు, బీసీలకు, ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. పుష్పరాజ్, మోత్కుపల్లి, బాలయోగి వంటి ఎందరో దళిత నేతలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్రమంగా దళితులకు, బీసీలకు దూరమవుతూ వస్తుంది. చంద్రబాబులో మొదటి నుంచి కులాభిమానం ఎక్కువ. గత 30 ఏళ్లుగా తన సొంత …

Read More »

కోర్టుకెళ్లైనా మందు పంచిపెట్టడానికి అనుమతి  తెస్తాదట..నువ్వూ నీ పిచ్చి ఐడియాలు !

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం మొత్తం మారిపోయింది. అప్పటి చంద్రబాబు హయాంలో బ్రస్టుపెట్టిన రాష్ట్రానికి జగన్ మార్పు తీసుకొచ్చారు. ఒక నుతాన అధ్యాయాన్ని తీసుకొచ్చారు అనడంలో సందేయమే లేదు. ఇంట్లో ఆడవారికి ఇబ్బందిగా ఉంటుందని మద్యం విషయంలో సంచలన నిర్ణయం తీసుకొని అందరి మన్నలను పొందాడు. మరోపక్క ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మద్యం మహమ్మారి విషయంలో సంచలనం సృష్టిస్తున్నాడు. కాని చంద్రబాబు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat