Home / Tag Archives: Chandrababu (page 13)

Tag Archives: Chandrababu

మా విచారణకు హాజరు కావాలి: చంద్రబాబుకు నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్‌ హాస్పిటల్‌లో అత్యాచార ఘటనపై విచారణ చేసేందుకు వెళ్లిన తనను అడ్డుకుని దూషించారంటూ చంద్రబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపూ ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన నేతలు అడ్డుకుని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పిచారని.. గౌరవ ప్రదమైన …

Read More »

రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే: ఎర్రబెల్లి

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాకముందు ఆ పార్టీ కొన్ని సీట్లు అయినా గెలిచిందని.. ఇప్పుడు జీరో అయిందని టీఆర్‌ఎస్‌ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాష్ట్రంలో నీచ రాజకీయాలు చేసేది రేవంత్‌ ఒక్కడేనని విమర్శించారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ పార్టీ నాశనం అవుతుందని.. కాంగ్రెస్‌ కూడా అలాగే అవుతోందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డిలా లాలూచీ పనులను సీఎం కేసీఆర్‌ …

Read More »

ఆయనలా హామీలు చెత్తబుట్టలో పడేస్తే ఏపీ అమెరికా అవుతుందా?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లంచాలకు అవకాశం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల ద్వారా 35 నెలల కాలంలో రూ.1,36,694 కోట్లు ప్రజల చేతుల్లో పెట్టామని చెప్పారు. ఒంగోలులో ‘వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ’ నిధులు విడుదల చేసిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా ఎల్లో మీడియాపై తీవ్రస్థాయిలో …

Read More »

చంద్రబాబు అలా గెలిస్తే నేను పాలిటిక్స్‌ నుంచి తప్పుకుంటా

మంత్రి పదవులపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయం తమకు శిరోధార్యమని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. తమకు పదవులు ఉన్నా.. లేకపోయినా జగన్‌తోనే ఉంటామని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడారు.  దేవుని అనుగ్రహం, ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సీఎంగా జగనే ఉంటారని నారాయణస్వామి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల తర్వాత జగన్‌ ప్రధాని కూడా అవుతారని వ్యాఖ్యానించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌పై …

Read More »

అప్పుడెందుకు జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టలేదు?: సామినేని ఉదయభాను

టీడీపీ ఆవిర్భావ దినోత్సవమో, మహానాడు కార్యక్రమమో అయితే తప్ప మిగతా సమయాల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎన్టీఆర్‌ గుర్తురారని వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీడీపీ నిర్వహించిన సభలో అన్నీ అబద్ధాలే చెప్పారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని చెప్తున్న చంద్రబాబు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్‌ పేరు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. సీఎం …

Read More »

హైదరాబాద్‌ అభివృద్ధిలో నా శ్రమ ఉంది: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో యూత్‌కి 40 శాతం టికెట్లు కేటాయిస్తామని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాల్లో టీడీపీని ప్రజలు సపోర్ట్‌ చేయాల్సిన అవసరముందన్నారు. యూత్‌ ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలని.. వారంతా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మార్పు తేవాలని భావిస్తున్నవారంతా  రావాలని కోరారు.  తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి …

Read More »

ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే చంద్రబాబు సీఎం కాలేడు: జేసీ

అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, పుట్టపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పరస్పరం చేసుకున్న కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. ఏం జరిగిందంటే..  ఓబులదేవర చెరువు మండలంలోని ఓ నేత గృహప్రవేశ కార్యక్రమానికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వెళ్లారు. జేసీతో పాటు పుట్టపర్తి టీడీపీ నేత సాకెం శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఓ …

Read More »

చంద్రబాబుపై సీఎం జగన్‌ సెటైరికల్‌ కామెంట్స్‌..

టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో మద్యం తయారీకి సంబంధించిన 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలలరీలకు పర్మిషన్‌ ఇచ్చిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదేనని చెప్పారు. లిక్కర్‌ పాలసీపై శాసనసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో జగన్‌ మాట్లాడారు. నవరత్నాలు, అమ్మఒడి.. ఇవన్నీ తమ ప్రభుత్వ బ్రాండ్లని.. ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌, భూంభూం బీర్, 999 లెజెండ్‌, పవర్‌స్టార్‌ 999 …

Read More »

ఈసారి కుప్పంలోనూ చంద్రబాబు ఓడిపోతారు: జగన్‌

అమరావతి: కమీషన్ల కోసం కక్కర్తి పడే సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాలనే ఉద్దేశంతో రూ.100కోట్లు ఖర్చు చేసి మరీ బస్సుల్లో జనాలను ప్రాజెక్టు వద్దకు తరలించి భజన చేయించుకున్నారని ఎద్దేవా చేశారు. పోలవరంపై శాసనసభలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో జగన్‌ మాట్లాడారు. రూ.100 కోట్లు ఖర్చు చేసి ‘జయము జయము చంద్రన్న’ …

Read More »

ఏపీ అసెంబ్లీలో ‘పెగాసస్‌’ రచ్చ.. !

అమరావతి: ఏపీ శాసనసభలో ‘పెగాసస్‌’ అంశం చిచ్చు రాజేసింది. ఇటీవల వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్‌ స్పైవేర్‌ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ మమత పేర్కొన్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి లోకేష్‌ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఆ స్పైవేర్‌ను కొనలేదని చెప్పారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat