ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత నాలుగు ఏండ్లుగా మొత్తం ఇరవై తొమ్మిది సార్లు దేశ రాజధాని ఢిల్లీ మహానగరానికి వెళ్లి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ,కేంద్ర సర్కారులోని పెద్దలను కల్సి రాష్ట్రానికి రావలసిన నిధుల గురించి ..విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని పలుమార్లు కోరాను. అయిన కానీ కేంద్రం నుండి కానీ ప్రధాన మంత్రి నుండి కానీ ఎటువంటి …
Read More »